TimeLine Layout

June, 2018

  • 12 June

    నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో నాలాల పూడిక ప‌నులు మ‌రింత ముమ్మ‌రం చేయ‌డంతో పాటు పురాత‌న శిథిల భ‌వ‌నాలు, నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక ప‌నులు, శిథిల భ‌వ‌నాల తొల‌గింపు, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ ప‌నుల‌పై జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, హైద‌రాబాద్ రోడ్ …

    Read More »
  • 12 June

    లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!

    వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 ప‌డ‌వ‌ల‌తో …

    Read More »
  • 12 June

    వైఫ్ ఆఫ్ రామ్ పై రాజమౌళి ప్రశసంల జల్లు

    దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే అది రాజముద్రే. ఆయన బావుందంటే చాలు.. ఖచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే. ద బెస్ట్ అనిపిస్తేనే పొగిడే రాజమౌళికి.. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ విపరీతంగా నచ్చింది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళిని సైతం మెప్పించిందీ ట్రైలర్. వైఫ్ ఆఫ్ …

    Read More »
  • 12 June

    చంద్ర‌బాబు స‌ర్కార్‌కు.. వైఎస్ జ‌గ‌న్ ఊహించ‌ని ట్విస్ట్‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, కృష్ణా, ప‌శ్చి మ‌గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకుని కొద్ది సేప‌టి క్రిత‌మే తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. జ‌గ‌న్ …

    Read More »
  • 12 June

    ప్ర‌జాసంక‌ల్ప యాత్ర – రాజ‌మండ్రి బ్రిడ్జీపై ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర కాసేప‌టి క్రిత‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రైలు క‌మ్ రోడ్ వంతెన‌కు చేరుకుంది. అక్క‌డ్నుంచి వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. see also;చంద్ర‌బాబు స‌ర్కార్‌కు.. …

    Read More »
  • 12 June

    వైఎస్ జ‌గ‌న్ కోసం.. ఈ మ‌హిళ ఏం చేసిందో తెలుసా..?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర రాజ‌మ‌హేంద్రం వ‌ద్ద‌గ‌ల లు క‌మ్ రోడ్డు వంతెన‌పై నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. అయితే, జ‌గ‌న్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు .. జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రో …

    Read More »
  • 12 June

    లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …

    Read More »
  • 12 June

    రాజ‌మండ్రి వంతెన‌పై జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికింది ఎవ‌రో తెలిస్తే షాక్‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర కాసేప‌టి క్రిత‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రైలు క‌మ్ రోడ్ వంతెన‌కు చేరుకుంది. అక్క‌డ్నుంచి వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. see also:రాజ‌మండ్రి బ్రిడ్జీ …

    Read More »
  • 12 June

    కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ను పరిశీలించిన మంత్రి హరీష్

    కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి ‌-6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు ‌ పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, …

    Read More »
  • 12 June

    ఆ రెండు యోగాస‌నాల‌తో.. నిత్య య‌వ్వ‌నం మీ సొంతం..!

    ఈ రెండు యోగా ఆస‌నాల‌తో నిత్య య‌వ్వ‌నంగా క‌నిపించండి. వ‌య‌స మ‌ల్ల‌డం అత్యంత స‌హ‌జ ప‌రిణామం. కొన్ని యోగ ఆస‌నాల ద్వారా వ‌య‌సు మ‌ల్ల‌డాన్ని పూర్తిగా ఆప‌కున్న‌ప్ప‌టికీ కొంచెం వాయిదా వేయ‌వ‌చ్చు. ఈ యోగాస‌నాల‌ను ప‌రిశీలిద్దాం. మాల‌పాన :- యోగామ్యాట్‌పై నిటారుగా నిల‌బ‌డండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ల మ‌ధ్య క‌నీసం మూడు ఫీట్ల వెడం ఉండేలా చూండండి, ఇప్పుడు రెండు చేతుల‌ను ద‌గ్గ‌రికి తీసుకొస్తూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat