TimeLine Layout

June, 2018

  • 9 June

    రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!

    గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …

    Read More »
  • 9 June

    సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా.. వైద్య పరీక్షలు..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను తెలంగాణ ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించ‌నుంది. వైద్య ఆరోగ్య సేవ‌ల‌ను విస్తృతం చేస్తూ, మెరుగు ప‌ర‌చ‌డం కోసం ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. స‌ర్కార్ ద‌వాఖానాల ద్వారా వైద్య సేవ‌లు పొందే వాళ్ళ సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. వాళ్ళ‌కి మ‌రింత మెరుగైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌లు అందించేందుకు అవ‌స‌ర‌మైన రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కూడా అందించేందుకు తెలంగాణ డ‌యాగ్నొస్టిక్స్‌ ని …

    Read More »
  • 9 June

    వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..!

    ఖైదీల విడుద‌ల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయం చేసింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డిని హ‌త్య చేసిన ఖైదీల‌ను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రాజ‌కీయ సిఫారసుల ఆధారంగా ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్నార‌న‌డానికి తాజాగా ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోనే నిద‌ర్శ‌నం. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..! రిజ‌బ్లిక్‌డే రోజు సంద‌ర్బంగా ఖైదీల‌ను విడుద‌ల చేయాల్సిన ప్ర‌భుత్వం.. ఇప్పుడే …

    Read More »
  • 9 June

    ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.

    ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …

    Read More »
  • 9 June

    వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

    హ‌త్యా రాజ‌కీయాలు, ఆర్థిక నేరాలు చేసింది ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమానే. స్వ‌ర్గీయ వంట‌వీటి మోహ‌న రంగా హ‌త్య కేసులో మంత్రి దేవినేని ఉమాను ముద్దాయిగా చేర్సాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే, ప్ర‌ణీత‌ను సైతం చంపి రాజకీయాల్లోకి వ‌చ్చావు అంటూ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై మాజీ హోం మంత్రి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ …

    Read More »
  • 9 June

    ‘దేశంలో దొంగలు ప‌డ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

    ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. see also:విడాకుల‌పై మంచు మ‌నోజ్ స్పందన ఇదే..!! ఈ సంద‌ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ …

    Read More »
  • 9 June

    అర్దరాత్రి మందుకోసం పోలీస్ స్టేషన్లో వాటర్ బాటిల్ దొంగతనం చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు..!

    ఒకపక్క ఎమ్మెల్యే ..మరో పక్క అధికారం ఉన్నదనే మదంతో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత దాడికి దిగిన సంఘటన ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శుక్రవారం రాత్రి భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్ దా మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ళ బాటిల్ ను దొంగతం చేశాడు . అయితే అదే సమయంలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని …

    Read More »
  • 9 June

    వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడూ చేయ‌ని విధంగా..!!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాదయాత్ర‌లో న‌డించేందుకు ప్ర‌జ‌లు వారంత‌గా వారే ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 184వ రోజు కొన‌సాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు నిందితుడు విడుద‌ల‌..! అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఎప్పుడూ చేయ‌ని …

    Read More »
  • 9 June

    నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్

    తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు దేశంలో ఏ స్పీకర్ చేయని విధంగా కాసేపు రైతులా మారి నాగలి పట్టి దుక్కి దున్నాడు.గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో ఆయన పల్లె నిద్ర చేశారు. ఉదయం ప్రజలతో కలిసి వెళ్లి …

    Read More »
  • 9 June

    నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!

    మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు ప‌డ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat