ప్రముఖ నటి రాథికా శరత్ కుమార్ అమ్మమ్మ అయ్యారు. బుధవారం రాత్రి ఆమె కుమార్తె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాథిక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తెకు మగ బిడ్డ అని, తాను అమ్మమ్మ అయినట్టు రాథిక తెలిపింది. see also;విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!! see also: ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క డైలీ సీరియల్స్లో …
Read More »TimeLine Layout
June, 2018
-
8 June
సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!
తెలుగు ప్రజల మనసు దోచుకున్న సూర్యవంశం, సుస్వాగతం లాంటి మంచి హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. తాజాగా హాస్య నటుడు సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఇవాళ సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also:పవన్ గురించి చెప్పిన …
Read More » -
8 June
”ఆపరేషన్ గరుడ” గుట్టు రట్టు..!
ఆపరేషన్ గరుడ.. తెర వెనుక ఉన్న నేత ఎవరో తెలిస్తే షాక్..! అవును, ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలతోపాటు దేశ రాజకీయ నాయకుల నోళ్లల్లో నానున్న మాట ఆపరేషఫన్ గరుడ. ఇందుకు సంబంధించి టాలీవుడ్ సినీ నటుడు తన ఇంటిలో ఏకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆపేషన్ గరుడ మ్యాప్ను కూడా గీశాడు. అంతేకాకుండా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశాడు. చంద్రబాబుపై కుట్ర జరుగుతుందంటూ.. …
Read More » -
8 June
పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!
ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …
Read More » -
8 June
వైఎస్ జగన్ పాదయాత్రలో జనసందోహాన్ని చూసి.. టీడీపీలో వణుకు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే …
Read More » -
8 June
నాని కాపురంలో నిప్పులు పోసిన శ్రీరెడ్డి ..!
శ్రీరెడ్డి గతంలో కొన్నాళ్ళు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని గడగడలాడించిన పేరు .ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడి వార్తలోకి ఎక్కింది శ్రీరెడ్డి.తాజాగా నేచురల్ స్టార్ హీరో నాని గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది .సోషల్ మీడియాలో తన ఫేస్ బుక్ లో హీరో నాని గురించి “మేమిద్దరం కలిస్తే ఇక డర్టీ పిక్చరే . see also:వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..! …
Read More » -
8 June
అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాదయాత్ర..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సారి తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాతయాత్ర చేస్తున్నారన్నారు. కేవలం అధికార, ధన దాహంతోనే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. see also;”ఆపరేషన్ గరుడ” గుట్టు రట్టు..! see also: దివంగత ముఖ్యమంత్రి …
Read More » -
8 June
వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..!
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న బక్కపలుచు భామ .ఒకపక్క అందంతో మరోవైపు చక్కని అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ .అయితే తన అసిస్టెంట్ గురించి ఈ ముద్దుగుమ్మ సంచలన విషయం ఒకటి చెప్పింది. see also:కాలా మొదటి రోజు కలెక్షన్స్..! see also: ఇండస్ట్రీలో ఎవరు కూడా తన సహయకుల ,తన దగ్గర పనిచేసే …
Read More » -
8 June
కాలా మొదటి రోజు కలెక్షన్స్..!
ఎంతో కాలంగా రజనీకాంత్ అభిమానులను ఊరిస్తూ వచ్చిన కాలా సినిమా ఎట్టకేలకు విడుదలైంది. కానీ, కాలా రివ్యూలు ఏమంత గొప్పగా లేవు. సినిమా అద్భుతమన్న మాటలే వినిపించలేదు. రజనీకాంత్ నటించిన కాలా సినిమాలో సంగీతం మిస్ అయినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా వసూళ్లు రజనీకాంత్ గత సినిమాలతో పోల్చితే గండిపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, మరో కబాలి చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. see also:నాని …
Read More » -
8 June
1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన
పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …
Read More »