తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. వింగ్స్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. ప్రభాకర్రెడ్డి శనివారం ఇక్కడ (నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశంలో మొదటిసారి హెలికాప్టర్ అంబులెన్స్ను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కుతోందన్నారు. ఎక్కడైనా ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అందించాలంటే …
Read More »TimeLine Layout
June, 2018
-
3 June
మంత్రి హారీష్ రావు పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన ప్రజానీకం..!
తెలంగాణ రాష్ట్ర తోలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ,మార్కెటింగ్ ,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు …
Read More » -
3 June
బిపాసా బసుకు తీవ్ర అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు..!
బాలీవుడ్ నటి బిపాసా బసు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజుల నుంచి బిపాసా ఈ సమస్యతోనే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారట. సమస్య తీవ్రమవుతుండడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి బిపాసా కుటుంబీకులు ఎలాంటి …
Read More » -
3 June
అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …
Read More » -
3 June
దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ …
Read More » -
3 June
ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజాధరణ లేకుండా చేస్తోన్న కార్యక్రమం నవనిర్మాణ దీక్షలు.. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఈ నవనిర్మాణదీక్షలు 2,లేదా 3 రోజులుకాదు , మొత్తం 10 రోజులు. అయితే దీనికి పెడుతున్న మొత్తం ఖర్చు మొత్తం అక్షరాలా 130 కోట్లు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా నిన్న ఒక్కరోజుకే 13 కోట్ల 10 లక్షలు. ఈ 10 రోజులు …
Read More » -
3 June
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.. వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..! ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన …
Read More » -
3 June
హీరో రాణాకు హాస్పిటల్లో ఆపరేషన్..!
రాణా, హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని రకాల రోల్స్ చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుననాడు. మరీ ముఖ్యంగా బాహుబలి, ఘాజీ లాంటి మంచి కథలతో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి పక్కా కమర్షల్ సినిమాలు చేస్తూతన సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్రస్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, …
Read More » -
3 June
కాజల్ అగర్వాల్కు తీరని కోరిక.. అదేనట..!!
టాలీవుడ్ చందమామ కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ క్రేజ్ను అనుభవించింది. బాలీవుడ్లో సైతం పలు చిత్రాలతో సక్సెస్ను అందుకుంది. కానీ, బాలీవుడ్లో కాజల్ కోరుకున్నంత స్టార్డమ్ మాత్రం రాలేదు. ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతుంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్ అగర్వాల్ కోరిక మాత్రం తీరలేదని, దీంతో తాను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని నిట్టూర్చుతోంది కాజల్. అసలు అలాంటి కోరికలు నెరవేరితే ఎంత …
Read More » -
3 June
పెళ్లికి జరగలేదు కాని.. అది జరిగిన మాట నిజమే..!
‘కొత్తబంగారు లోకం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’, ‘రైడ్’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల శ్వేత జీవితం ఒడుదొడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇప్పుడు శ్వేత ఓ ఇంటివారు కాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా …
Read More »