TimeLine Layout

May, 2018

  • 31 May

    ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ప్రజలు ..!

    ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీ కి చెందిన నేతలపై ,ఎమ్మెల్యేలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారు . గతనాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే . తాజాగా తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధికి అడ్డుపడుతూ ..నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార టీడీపీ పార్టీ …

    Read More »
  • 31 May

    రాష్ట్రావతరణ దినోత్సవ కానుక-18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..!

    తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ.. జూన్ 9 నుంచి 30వ తేదీ …

    Read More »
  • 31 May

    కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన 20 మంది సీనియర్లు..!!

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారిగా 20మంది సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళా రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై..బంగారు తెలంగాణ సాధనలో మేము సైతమంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. అందులోభాగంగానే ఈ రోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, …

    Read More »
  • 31 May

    వైఎస్ జగన్‌ జోలికి వస్తే నాలుక కోస్తాం..బట్టలు ఊడదీసి కొడతాం..జేసీ

    వైఎస్‌ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్‌ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్‌ఐలు శివగంగాధర్‌రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేసి …

    Read More »
  • 31 May

    పీక‌ల్లోతు ప్రేమ‌లో సైనా..!

    భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా, కారుప‌ల్లి క‌ష‌బ్ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా కోడై కూసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ డేటింగ్ రూమ‌ర్ల‌ను పెళ్లితో నిజం చేయమ‌ని అభిమానులు కోరుతున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..! హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ఓ రెస్టారెంట్‌లో ఇటీవ‌ల క‌ష‌బ్ తో క‌లిసి దిగిన ఫోటోను సైనా నెహ్వాల్ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా విప‌రీతంగా షేర్లు …

    Read More »
  • 31 May

    దుఃఖ సారంలో అంజ‌లి..!

    తీవ్ర దుఃఖంలో అంజ‌లి. నిండా ముంచేసిన జ‌య్‌. అవును, షాపింగ్ మాల్ చిత్రం ద్వారా తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన అంజ‌లి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉంద‌ట‌. దానికంత‌టికీ కార‌ణం కోటీవుడ్ న‌టుడు జ‌య్ అట‌. ఇంత‌కీ వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై ఆరా తీసిన మీడియాకు షాకింగ్ నిజం ఒక‌టి తెలిసింద‌ట‌. ఆ షాకింగ్ నిజం ఏమిటంటే..! ఇటీవ‌ల అంజ‌లి, జ‌య్ ఇద్ద‌రూ ప్రేమ‌ప‌క్షుల్లా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన …

    Read More »
  • 31 May

    రంజాన్ పండుగకు 33 కోట్ల రూపాయలు మంజూరు..!!

    రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందుకై ఖర్చు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ఎల్బి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా …

    Read More »
  • 31 May

    కృష్ణ మనసుకు హత్తుకునేలా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్

    తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అయన తనయుడు ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రికి మనసుకు హత్తుకునేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘నా రియల్ హీరో, నా గురువు, నా దైవం, నా బలమైన పునాది.. నా సర్వస్వం. నీ కుమారుడిగా గర్విస్తున్నాను. హ్యాపీ బర్త్ డే …

    Read More »
  • 31 May

    2019ఎన్నికల్లో బాపట్ల వైసీపీదే-బాబు ఆస్థాన మీడియా షాకింగ్ సర్వే..!

    వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .ఆ పత్రిక మరియు ఛానెల్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాస్తుంది .నడవమన్నట్లు నడుస్తుంది అని ఇటు రాజకీయవర్గాలు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు .అలాంటి పత్రిక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,అతని పార్టీ నేతలపై ఉదయం …

    Read More »
  • 31 May

    జేసీ దివాక‌ర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్‌..!!

    ఇటీల విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు కార్య‌క్ర‌మం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌న్ని రోజులు కూడాను ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు విమ‌ర్శ‌ల వ‌ర్శం కురిపించారు. మ‌హానాడులో ప్ర‌జ‌ల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్ర‌భుత్వం.. అవేవీ ప‌ట్ట‌న‌ట్లు కేవ‌లం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మాత్ర‌మే మ‌హానాడును నిర్వ‌హించింది. ఇలా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat