TimeLine Layout

May, 2018

  • 31 May

    ఈ బికినీ భామ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

    దశాబ్ద కాలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అహనా వివిధ షార్ట్ ఫిల్మ్స్‌లో, వెబ్ సీరీస్‌లలో నటించింది.  ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమాతో మెరిసిన నటి అహనా కుమ్రా. టీవీ హోస్టుగా కూడా తన సత్తా చూపించింది. ప్రో కబడ్డీ లీగ్‌తో సహా వివిధ లైవ్ షోలకు ఈమె హోస్టుగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో ప్రియాంకగాంధీ రోల్‌లో కనిపించబోతోంది అహనా. ఇలా జోష్‌తో కెరీర్‌ను …

    Read More »
  • 31 May

    కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

    తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి  తాడూరి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “కాళేశ్వరం” ప్రాజెక్ట్ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాలని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో పూర్తి గా కరువు వచ్చిన 365 రోజులు రాష్ట్రం మొత్తం నీరందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  స్వయంగా వారే ఒక “ఇంజనీర్” లాగా మారి ఈ కాళేశ్వరం మహా ప్రాజెక్టును తీర్చిదిద్దారు …

    Read More »
  • 31 May

    తూర్పుగోదావ‌రి జిల్లా వైసీపీపై భారీ కుట్ర‌..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పాద‌యాత్ర‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి …

    Read More »
  • 31 May

    ఐఫోన్ X కు దీటుగా..అదిరిపోయే ఫీచర్స్ తో షియోమీ ఎంఐ8 స్మార్ట్‌ఫోన్ విడుదల

    మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ” షియోమీ ” ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో వినియోగదారులకు ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ సంస్థ 8వ వార్షికోత్సవతం సందర్భంగా ‘ఎంఐ 8’ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు చైనాలో ఆవిష్కరించింది.వచ్చే నెలాఖరులోపు ఈ ఫోన్ ఇండియాలో కూడా విడుదల కాబోతున్నది. అయితే ఈ ఫోన్ కి ఒక ప్రత్యేకత ఉంది.ఐఫోన్ ఎక్స్ …

    Read More »
  • 31 May

    వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ

    వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్‌.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్‌ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు …

    Read More »
  • 31 May

    మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!

    యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …

    Read More »
  • 31 May

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి.. విషాదంలో చిత్ర సీమ‌..!

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి.. విషాదంలో చిత్ర సీమ‌..! క‌ర్ణాట‌క చిత్ర సీమ‌లో విషాదం నెల‌కొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు ప‌లువురి ప్రాణాల‌ను తీస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంతోష్ శెట్టి క‌టిల్ ప్రాణాలు కోల్పోయారు. భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక్కసారిగా వ‌చ్చిన వ‌ర‌ద ఉద్రిక్త‌త‌కు కొట్టుకు పోయారు. దీంతో సంతోష్ శెట్టి క‌టిల్ …

    Read More »
  • 31 May

    పశ్చిమ నుండి తూర్పులోకి అడుగు పెట్టబోతున్న.. వైఎస్ జగన్

    ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. అంతేగాక జగన్ తో పాటు వేలాది మంది పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకా తలశిల రఘురాం మాట్లాడుతూ… జిల్లాలో ఒకదానిని మించి మరొకటి …

    Read More »
  • 31 May

    పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!

    సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …

    Read More »
  • 31 May

    జేమ్స్‌బాండ్ క‌థానాయ‌కుడిపై వైర‌ల్ న్యూస్‌..!!

    క‌థానాయకులు న‌టించే సినిమాల‌కు వాల్యూ పెరిగితే వారి రెమ్యున‌రేష‌న్ కూడా బాగా పెరుగుతుంద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిన విష‌య‌మే. కాలం పెరుగుతున్న కొద్దీ సినిమాల వాల్యూ చాలా వ‌ర‌కు రెట్టింపు అవుతుంది. కొన్ని సినిమాలు ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే, ఈ ప్ర‌పంచంలో హాలీవుడ్ సినిమాల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ల‌క్ష‌ల కోట్ల వ్యాపార లావాదేవీలు జ‌రిగే హాలీవుడ్‌లో న‌టుల‌కు కూడా అదే స్థాయిలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat