ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల్లో ఉన్న జగన్ను విమర్శిస్తే మేము భరిస్తాం.. అంతేకానీ, రాజకీయాల్లో లేని వైఎస్ఆర్ ఫ్యామిలీని అవమానించేలా మాట్లాడితే భరించేది లేదంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు తాము మాట్లాడిన వీడియోను సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. …
Read More »TimeLine Layout
May, 2018
-
30 May
అబ్బాయికి ఊహించని షాక్ ఇచ్చిన బాబాయ్..!
టీడీపీ, బీజేపీతో విభేదించిన పవన్ కళ్యాన్ పార్టీ నిర్మాణం కోసం జనంలోకి వెళ్లారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన పవన్ యాత్ర ప్రస్తుతం విజయనగరం బాడర్కు చేరింది. ఈ నేపథ్యంలోనే బాబాయ్ పిలిస్తే ప్రచారం చేసేందుకు నేను సిద్ధమంటూ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రామ్చరణ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎంతో సంతోషకర మైన జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటిది వారిని పిలిచేందుకు …
Read More » -
30 May
పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్.. నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ …
Read More » -
30 May
చంద్రబాబు గురించి వైఎస్ జగన్ వద్ద ఈ యువకుడు చెప్పిన మాటలు..ప్రతి ఒక్కరిని కదలిస్తుంది..మిమ్మల్నికూడ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో ఏంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ యువకుడు చేసిన పని నిదర్శనం. రాష్ట్రం మొత్తం యువకుల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబుపై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ …
Read More » -
30 May
రమా రాజమౌళిపై వైరల్ న్యూస్..!!
బాహుబలి చిత్రంతో రాజమళి ప్రతిభ ఖండాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్న విషయం సినీ జనాలకు విధితమే. అందులోను రాజమౌళి భార్య రమదే కీలక పాత్ర అని చెప్పుకోక తప్పదు. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో కాస్టూమ్ డిజైనర్గా రమదే కీలక బాధ్యతలు. మగధీ, బాహుబలి చిత్రాలకు రమనే కాస్టూమ్ డిజైనర్గా వ్యవరించింది. ఇదిలా …
Read More » -
30 May
ఆ ఒక్క మాటతో.. జగన్కు జై కొట్టిన నందమూరి వారసులు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లాన ప్రజలు పుష్పాలతో స్వాగతం పలుకుతున్నారు. అదే విధంగా వారి ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ వారి సమస్యలను వింటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా …
Read More » -
30 May
హీరో సునీల్ షాకింగ్ నిర్ణయం..!!
స్టార్ కమెడియన్గా టాప్ రేంజ్ను అనుభవిస్తున్న రోజుల్లోనే మర్యాద రామన్న చిత్రం ఇచ్చిన కిక్ను బేస్ చేసుకుని హీరోగా కంటిన్యూ అవుదామని నిర్ణయించుకున్నాడు నటుడు సునీల్. అయితే, నటుడు సునీల్ అలా అనుకున్నాడో లేదో హీరోగా చేసిన మొదటి రెండు మూడు సినిమాలు సక్సెస్ బాట పట్టినా.. ఆ తరువాత విడుదలైన చిత్రాలన్నీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా వరుస ప్లాప్లలో ఉన్న సునీల్ తన నిర్ణయాన్ని మార్చుకుని …
Read More » -
30 May
టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన …
Read More » -
30 May
ఈ చిన్నారికి జగన్ ఏం పేరు పెట్టారో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనని వర్గాల ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో 176వ రోజు కొనసాగుతోంది. జగన్ తమ సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు …
Read More » -
30 May
బిగ్బాస్ – 2 కంటెస్టెంట్లు లిస్ట్ ఇదే..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో బిగ్బాస్. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షో అప్పట్లో మంచి పేరు, రేటింగ్స్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, మొదటి భాగం మొత్తం 70 రోజులపాటు సాగింది. చివరకు ఫైనల్లో నటుడు శివ బాలాజీ విజేతగా నలిచాడు. ఇక అప్పట్నుంచి సీజన్ -2పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే, అనూహ్యంగా ఆ షోకు నేచురల్ స్టార్ …
Read More »