TimeLine Layout

May, 2018

  • 30 May

    ఒక టీడీపీ మంత్రి…మరో టీడీపీ మంత్రికి సవాల్..!

    ఏపీలో టీడీపీ నేతలు మధ్య సఖ్యత లేదు అనడానికి కారణం ఈ వార్తనే . విశాఖపట్నం జిల్లాలో ఇంతకముందు ఎన్నో సార్లు వీరి్దరి మధ్య స్నేహ భావం లేదని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ …

    Read More »
  • 30 May

    గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!

    ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ …

    Read More »
  • 30 May

    చంద్ర‌బాబు దుమ్ము దులిపిన సాధార‌ణ హ‌మ‌హిళ‌..!

    ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు ఓ సాధార‌ణ మ‌హిళ త‌న ప్ర‌సంగంతో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. కాగా, విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌హానాడు స‌భ‌ల్లో భాగంగా సీఎం చంద్రబాబు నుంచి, నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ప్ర‌సంగాలు కొన‌సాగించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో …

    Read More »
  • 30 May

    వారానికి ముందే తెలంగాణలో భారీ వర్షాలు..!!

    వర్షాకాలం వచ్చేసింది..దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.అయితే ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు..మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్నాటక, దక్షిణ కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాల విస్తరించాయి. ఈ క్రమంలోనే వచ్చేనెల 3 నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ  వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ముందస్తు అంచనా ప్రకారం .. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని …

    Read More »
  • 30 May

    చంద్ర‌బాబు స‌ర్కార్‌పై రైతుల ఆగ్ర‌హం.. ఎందుకో తెలుసా..?

    ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్‌పై రాజ‌ధాని రైతులు మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, మేం అధికారంలోకి వ‌చ్చాక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం, పూర్తిగా రుణ‌మాఫీ చేస్తామంటూ ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఏపీకి రాజ‌ధాని నిర్మాణం పేరిట బెదిరించి.. భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి రైతుల నుంచి …

    Read More »
  • 30 May

    వైఎస్ జ‌గ‌న్ గురించి స‌రిప‌ల్లి ద‌ళితులు ఏమ‌న్నారో తెలుసా..?

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తూ చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్రం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప‌శ్చిమ గోదావ‌రి …

    Read More »
  • 30 May

    డేట్ ఫిక్స్ – మోడీ, చంద్రబాబు కలయిక ఆ రోజే..!

    ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని మ‌ళ్లీ క‌ల‌వ‌నున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని మోడీ, ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ ఏపీకి అన్యాయం చేసి.. చివ‌ర‌కు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుని.. విడిపోతున్నామంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం తెలిసిందే. ఆ విషయాన్ని ఏపీ ప్ర‌జ‌లు మ‌రువ‌క‌ముందే …

    Read More »
  • 30 May

    తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు.. ఎంతో తెలుసా..?

    గత కొన్ని రోజులనుండి పెట్రోల్ ధరలు పెంచడంపై మోడీ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రోజు పెట్రోల్ ధరలను ఒక్క పైసా తగ్గిస్తునట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ తెలిపింది   .దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్టు అయింది. మొద‌ట 60 పైస‌ల మేర పెట్రోలు,డీజిల్ ధ‌ర త‌గ్గిన‌ట్లు ప్ర‌క‌టించిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ దాన్ని స‌వ‌రిస్తూ మ‌ళ్లీ 1పైసాగా మార్చింది. …

    Read More »
  • 30 May

    అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!

    ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …

    Read More »
  • 30 May

    రాజుగాడు మూవీకి యు/ఎ స‌ర్టిఫికెట్..!!

    యువహీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హిరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” రాజుగాడు “. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.వచ్చే నెల ఒకటోతారీఖు విడుదల కాబోతున్నది.ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ముగించుకుంది. మూవీ కి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి మంచి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat