కృష్ణవంశి తీసిన చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలిచిన సినిమా‘ఖడ్గం’.ఈ చిత్రంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం. వీరితోపాటు నటి సంగీత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటీమణీ తాజాగా ఓ వివాదాస్పద చిత్రంపై స్పందించారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘ఉయుర్’ అనే తమిళ …
Read More »TimeLine Layout
May, 2018
-
29 May
ఏ మాత్రం గ్యాప్ లేకుండా…రోజుకో బికినీతో హల్ చల్
దిశా పటానీ.. ఏ మాత్రం గ్యాప్నివ్వడం లేదు అసలు. రోజుకో బికినీ పిక్తో తన ఇన్స్టాగ్రమ్ ఫాలోయర్లకు హాయ్ చెబుతోంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో యమ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు దిశా. తక్కువ సినిమాలతోనే స్టార్ అయిపోయింది. చేతి నిండా అవకాశాలు, కోట్ల రూపాయల పారితోషకం..ఇదీ దిశా పటానీ రేంజ్ ఇప్పుడు. మరోవైపు టైగర్ ష్రాఫ్తో ప్రేమాయణం. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఎలా అయ్యిందో, ఇదే సమయంలో …
Read More » -
29 May
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మాజీ మంత్రి కొణతాల లేఖ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ,మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆ తర్వాత ఆ మహానేత తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే వైసీపీ ఆవిర్భావ దినం నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీలో ఉన్న అయన ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వలన ఆ …
Read More » -
29 May
అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పెండింగ్ అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్.పిలను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో అట్రాసిటి కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణి, జిల్లాలలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ ,ఎస్టీ కమీషన్ …
Read More » -
29 May
నారా లోకేష్ ..ఏం అవి మీ తాతల సొత్తా? లేదంటే..పవన్ కళ్యాణ్ ఘాట్ వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ప్రజా పోరాట యాత్ర మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా టౌన్లో చేపట్టిన నిరసన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మూడన్నర సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చింది టీడీపీ. మోసం చేసింది టీడీపీ. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్. అలాగే …
Read More » -
29 May
“వైఎస్ జగన్” ని తిడుతుంటే.. కడుపుబ్బా నవ్విన ” బుట్టా రేణుక “..వీడియో వైరల్
తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో జరుగుతోన్న మహానాడులో పాల్గొన్న తెలంగాణ టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేదికపై మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై పలు జోకులతో పాటు ఓ కథ చెప్పారు అయన చెప్పిన కథకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఎంపీ బుట్టా రేణుకా కడుపుబ్బా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే …
Read More » -
29 May
మంత్రి అఖిల ప్రియ అవుట్ ..ఆందోళనలో భూమా వర్గీయులు ..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే షాకిచ్చారు .అందులో భాగంగా ఎప్పుడైతే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకున్నారో ఆ క్షణాన నుండి …
Read More » -
29 May
చంద్రబాబు ప్రధానమంత్రి ..లోకేష్ ముఖ్యమంత్రి ..జేసీ దివాకర్ రెడ్డి..!!
తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు. బాబు దూరదృష్టి …
Read More » -
29 May
వైఎస్ జగన్పై ఎమ్మెల్యే అనిత తిట్ల దండకం..!!
పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వెంగలపూడి అనిత మరో సారి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఎంతలా అంటే.. ఇంతకు మునుపు మరెవ్వరూ తిట్టని విధదంగా అన్న మాట. అందుకు విజయవాడ కేంద్రంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం వేదిక అయింది. అయితే, మహానాడు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఒకవైపు సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై …
Read More » -
29 May
మహానాడు సాక్షిగా నారా లోకేష్ మరో సారి ..!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న టీడీపీ పార్టీ మహానాడు సాక్షిగా మరోసారి పప్పులో కాలేశారు .ఇటివల ఎమ్మెల్సీగా పెద్దలసభలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . అయితే ఉన్నఫలంగా అతిచిన్న వయస్సులోనే పెద్దల …
Read More »