TimeLine Layout

May, 2018

  • 28 May

    మొబైల్ యూజ‌ర్స్‌కు మ‌రో గుడ్ న్యూస్‌..!!

    ప‌తంజ‌లి గ్రూప్‌తో భార‌తీయ మార్కెట్‌లోకి వ‌చ్చిన రామ్‌దేవ్ బాబా ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న‌నానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో క‌లిసి స్వ‌దేశీ స‌మృద్ధి పేరుతో సిమ్ కార్డుల‌ను తీసుకొస్తున్నారు. ప‌తంజ‌లి సిమ్‌కార్డు ద్వారా దేశ వ్యాప్తంగా అప‌ర‌మిత ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. దీంతోపాటు 2జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌ల‌ను రూ.144ల‌కే పొందొచ్చు. ఈ ప‌థ‌కం పూర్తిగా అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారు ప‌తంజ‌లి …

    Read More »
  • 28 May

    వైసీపీ అభిమానులు షేర్లు కొట్టే వార్త..స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిన ఆంధ్ర జ్యోతీ, టీవీ 5….!

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యతీరేకత మొదలైయ్యింది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని తెలుస్తుంది. రోజు ఎదో ఒకటి టీడీపీ చేస్తున్న అవీనితీలో కొన్ని బట్టబయలు అవుతున్నాయి. తాజాగా తెలుగు చానెల్స్ కొన్ని ముఖ్యముగా ఆంధ్ర జ్యోతి, టివీ 5 అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాయని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రతి పక్ష పార్టీ మీద బురద చల్లడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఇప్పడ స్ట్రింగ్ …

    Read More »
  • 28 May

    మళ్ళీ చంద్రబాబే సీఎం..మంత్రి నారా లోకేష్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.   టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు …

    Read More »
  • 28 May

    టీడీపీ జెండాతోపాటు.. ఎన్టీఆర్ డ‌బ్బులు దోచుకున్న గ‌జదొంగ చంద్ర‌బాబు..!

    అవును, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ వ‌ద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డ‌బ్బులు దోచుకున్న గ‌జ‌దొంగ చంద్ర‌బాబు నాయుడు అని టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు కుట్ర ప‌న్నార‌న్నారు. …

    Read More »
  • 28 May

    కేసీఆర్ చంద్రబాబు కంటే తెలివైనోడు..!!

    టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు …

    Read More »
  • 28 May

    వంద‌ల కోట్ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..?

    వంద‌ల‌కోట్ల రూపాయ‌ల‌కు ఎంపీ సీట్ల‌ను అమ్ముకున్న నువ్వెంత‌..? నీ బ‌తుకెంత‌..? అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీజీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అనుచ‌రులుగా నేను (మోత్కుప‌ల్లి న‌ర్సింహులు), ముద్దు కృష్ణ‌మ‌నాయుడు, ఇంకా కొంత మందిమి …

    Read More »
  • 28 May

    స్పీక‌ర్ కోడెల‌కు ఊహించ‌ని భారీ షాక్‌..!

    2014లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో 11 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశానంటూ ఏపీ శాస‌న‌స‌భాప‌తి డా.కోడెల శివ‌ప్ర‌సాద్ రావు గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపాయి. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఒక ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన మొద‌ట్లో.. అంటే 1983లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో …

    Read More »
  • 28 May

    ఏపీలో చంద్రబాబుకు ఓటు వేయకండి- టీడీపీ మాజీ మంత్రి.. వివరాలతో సహా బట్టబయలు..!

    ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబునాయుడు వల్లే ఎన్టీఆర్ మరణించారని ఆయన చెప్పారు.తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికి కుట్రలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్‌ ను మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని …

    Read More »
  • 28 May

    ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరో చెప్పిన టీడీపీ మాజీ మంత్రి..!!

    టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు …

    Read More »
  • 28 May

    వైఎస్ విజయమ్మ ఎంట్రీ..మాజీ మంత్రికి ఎంపీ సీటు ఖరారు ..!

    రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat