TimeLine Layout

May, 2018

  • 28 May

    టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …

    Read More »
  • 28 May

    ఏపీలో టీడీపీకి మరో షాక్..సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలోకి..!

    ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైందా? అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సాగుతుంది. సీట్లు ఇఛ్చే అవకాశం లేకపోయినా సరే రాజకీయ కారణాలతో అందరినీ తీసుకొచ్చి తమ పార్టీలో ఉంచేసుకోవాలనేది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు అదే దెబ్బకొడుతోంది. నమ్మించి …

    Read More »
  • 28 May

    కేసీఆర్ ఢిల్లీ టూర్‌…జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క చ‌ర్చ‌

     తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు జాతీయ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన గులాబీద‌ళ‌ప‌తి కేసీఆర్‌…ఆ ప్ర‌కట‌న చేసిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి ఢిల్లీకి వెళ్లారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, …

    Read More »
  • 28 May

    జగన్ కు అస్వస్థత ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.అయితే ఆదివారం ఎండ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటం ..ప్రజలను ఎక్కువగా కలవడం ..నిన్న భీమవరం లో జరిగిన భారీ …

    Read More »
  • 28 May

    దెందులూరు ఓట‌ర్లు ఎటువైపు..??

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డ‌మే కాకుండా.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

    Read More »
  • 28 May

    కర్నూల్ జిల్లాలో కాటాసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలో భారీగా వలసలు

    కర్నూల్ జిల్లాలో రాజ‌కీయం వేడెక్కుతుంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇటీవలనే కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటాసాని …

    Read More »
  • 28 May

    శరీరంలో వేడిని తగ్గించే అద్బుతమైన చిట్కాలు ఇవే..!

    శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మ‌సాలా ఆహారాలు తిన్నా, మ‌ద్యం సేవించినా శ‌రీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక ర‌కాలుగా స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా ప‌లు చిట్కాలు పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడిని త్వరగా త‌గ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టీస్పూన్ కరక్కాయ …

    Read More »
  • 28 May

    ప్ర‌త్యేక హోదా ఫైట్‌లో క్రెడిట్ టీడీపీదా..? వైసీపీదా..?

    ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోంది. టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదాకు తూట్లు పొడ‌వ‌టానికి ప్ర‌య‌త్నించినా ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న పోరాట పఠిమ‌తో ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని సజీవంగానే ఉంచారు. అధికార పార్టీ ప్ర‌త్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నా.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం ఒకే మాట‌పై నిల‌బ‌డి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నారు. ప్ర‌త్యేక …

    Read More »
  • 28 May

    రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!

    కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉహించని విషాదం ఎదురైంది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం చనిపోయారు.గోవా నుంచి బాగల్‌ కోట్‌ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. Congress MLA Siddu Nyama Gowda passed away in a road …

    Read More »
  • 28 May

    ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

    దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు .ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టిఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్‌, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat