TimeLine Layout

May, 2018

  • 26 May

    అందుకే జగన్ను కలిశా .అసలు కారణం చెప్పిన పోసాని ..!

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం.. అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం …

    Read More »
  • 26 May

    షాకింగ్ డెసిషన్ తీసుకున్న రషీద్ ఖాన్ ..!

    రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతున్న పేరు .నిన్న శుక్రవారం రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిపైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పరుగులతో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ముందు బ్యాటింగ్ లో రాణించి పది బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులను సాధించడమే కాకుండా …

    Read More »
  • 26 May

    ఇలాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు వ‌దులుకోరు – సినీన‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    ఒక ప‌క్క మొఖాన ఎర్ర మ‌ట్టి కొడుతోంది. మ‌రో ప‌క్క సూర్యుడు స‌రిగ్గా క‌ళ్ల‌ల్లో త‌న ఎండను జిమ్మిస్తున్నాడు.. అయినా లెక్క చేయ‌డు. అటువంటి ఆయ‌న‌తో ఒక ఊరిలో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు క‌నీసం 3 కిలో మీట‌ర్లు న‌డ‌వ‌లేక పోయా.. అటువంటిది ఆయ‌న రెండు వేల పాద‌యాత్ర‌ను పూర్తి చేశాడు.. నిజంగా ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే పుట్టాడు అంటూ ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ …

    Read More »
  • 26 May

    బ్యాంక్ ఖాతాదారుల‌కు షాకింగ్ న్యూస్‌..!!

    మీ న‌గ‌దును బ్యాంకుల్లో దాచుకొని ఉన్నారా..? ఆ న‌గ‌దుతో ఈ నెల చివ‌ర్లో కానీ.. జూన్ మొద‌టి వారంలో కానీ ప‌ని ప‌డ‌నుందా..? అయితే ఇప్పుడే వెళ్లి న‌గ‌దును డ్రా చేసుకోండి. లేకుంటే మీకు న‌గ‌దు క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇంత‌కీ మే చివ‌ర్లో ఏం జ‌ర‌గ‌నుందీ..? అనేగా మీ డౌట్‌. అయితే, ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఉద్య‌మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ …

    Read More »
  • 26 May

    రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!

    అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …

    Read More »
  • 26 May

    టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!

    ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …

    Read More »
  • 26 May

    జగన్ సత్తా ..బాబు అసమర్థత అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …

    Read More »
  • 26 May

    చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి తలసాని సమీక్ష

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర సందర్భంగా ఆస్తమా రోగుల కోసం పంపిణీ చేసే చేప మందు కోసం చేయవలసిన ఏర్పాట్లపై బత్తిని కుటుంబసభ్యులు మరియు సంబంధిత అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. …

    Read More »
  • 26 May

    మరోసారి సీఎం కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు..!!

    మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్‌ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. Delighted to be …

    Read More »
  • 26 May

    జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌ నేత‌గా మ‌రింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat