TimeLine Layout

May, 2018

  • 26 May

    వ‌చ్చాడ‌య్యో సామి సాంగ్‌ మేకింగ్ వీడియో..!!

    ప్రిన్స్ మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ సినిమా ఇంకా భారీ విజయం సాదిస్తున్నది. ఈ చిత్రంలో వ‌చ్చాడ‌య్యో సామి పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో మ‌హేష్ పంచెక‌ట్టులో …

    Read More »
  • 26 May

    బ్రేకింగ్ : ఏపీలో మరో ఘోర పడవ ప్రమాదం..!!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా… ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం అప్రమాత్రం కావడం లేదు .ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద పడవ ప్రమాదాలు చోటు చేసుకోగా.. తాజాగా ఈ రోజు మరొక్కటి జరిగింది.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు …

    Read More »
  • 26 May

    చంద్ర‌బాబు, రేవంత్‌రెడ్డిల భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టిన మాజీ మంత్రి..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేత‌గా ఉన్న రేవంత్‌రెడ్డిల తెర‌చాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు బ‌య‌ట‌పెట్టారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ఇటీల జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు త‌న‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవ‌లు …

    Read More »
  • 26 May

    టీడీపీకి మ‌రో కీల‌క నేత గుడ్ బై..!!

    ఊస‌ర‌వెల్లిలా రంగులు మార్చి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంతోపాటు.. అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌లు న‌మ్మేలా పొత్తులు కుదుర్చోవ‌డంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు దిట్ట అన్న విష‌యం విధిత‌మే. అవ‌స‌రానికో అబ‌ద్ధం అన్న సామెత ఒక ఎత్త‌యితే.. వాడుకోవ‌డానికి ఒక మ‌నిషి అన్న నానుడి చంద్ర‌బాబుకు స‌రిగ్గా సూట‌వుతుందంటున్నారు రాజ‌కీయ‌ విశ్లేష‌కులు. త‌నను అప్ప‌టి వ‌ర‌కు న‌మ్ముకున్న వారిని న‌ట్టేట …

    Read More »
  • 26 May

    ప్రధాని పీఠంపై సర్వే.. మోదీకి ఎంతమంది మొగ్గు చూపారో తెలిస్తే షాక్..!!

    ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కార‌ణంగా ఏదో జ‌రుగుతుంద‌ని ఆశించిన మ‌ధ్య త‌ర‌గ‌తికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్‌లైన్‌ …

    Read More »
  • 25 May

    హైదరాబాద్ ఘన విజయం..!!

    IPL క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన హైద‌రాబాద్ 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 9వికెట్ల నష్టానికి 161 …

    Read More »
  • 25 May

    గ్రేట్ గాయ్.. రషీద్ ఖాన్‌పై సచిన్ ప్రశంసల వర్షం..!!

    IPL-11 లో భాగంగా క్వాలిఫ‌య‌ర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు …

    Read More »
  • 25 May

    రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!

    రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …

    Read More »
  • 25 May

    బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ సంచలన ప్రకటన..!!

    వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సభలోనే స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని ప్రకటించారు.‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన …

    Read More »
  • 25 May

    వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే .. ముందే చెప్పిన దరువు..!!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి పలువురు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat