ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ …
Read More »TimeLine Layout
May, 2018
-
25 May
వైఎస్ జగన్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ …
Read More » -
25 May
మోడీని చూసి.. చంద్రబాబుకు మెచ్చెమటలు..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీని చూస్తే ముచ్చెటలు పడుతున్నాయా..? ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఏపీలో ఒక మాట.. ఏపీ దాటాక మరో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న క్రమంలో ప్రధాని మోడీపై విమర్శలు చేయడం లేదా..? బీజేపీతో బహిరంగంగా దెగదెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహబంధం …
Read More » -
25 May
అంతర్జాతీయ క్రికెటర్ తండ్రి దారుణ హత్య…!
శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్పై కొలంబో శివారు …
Read More » -
25 May
తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన..!!
తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సంచలన ప్రకటన చేశారు.ఇటీవల రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణఫురం మండలం లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన లక్ష్మారెడ్డిపల్లిలో సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తామని స్పీకర్ సిరికొండ ప్రకటించారు. గణపురం మండలంలో స్పీకర్ పర్యటించారు.ఈ సంధర్భంగా లక్ష్మారెడ్డిపల్లిని గ్రామపంచాయతీగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్పీకర్తో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. …
Read More » -
25 May
రాజమౌళిపై హీరో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..!!
ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న ప్రభాస్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో వివాదాస్పదమైన పలు అంశాలపై కూడా ప్రభాస్ స్పందించాడు. మహానటి సినిమా గురించి మాట్లాడుతు.. తనకు ఎంతో బాగా నచ్చిన నటి సావిత్రి అన్న విషయాన్ని బయటపెట్టాడు. తాను ఇండియాకు వెళ్లిన వెంటనే మహానటి మూవీని చూడబోతున్నానన్న …
Read More » -
25 May
ఏపీకి అన్యాయం చేసిన వారికే చంద్రబాబు మద్దతు..!!
రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కర్ణాటక నేతలతో దోస్తీ కట్టేశారు. కర్ణాటక నేతలతో ఆయనకు దోస్తీ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఆయనతో దోస్తీ ఉండగానే కర్ణాటక నేతలతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన సంగతి చంద్రబాబుకు గుర్తు లేకపోయినా తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. గతంలో కన్నడ నేత దేవగౌడను తానే ప్రధాన మంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు …
Read More » -
25 May
నిపా వైరస్కు కారణం గబ్బిలాలు కాదా..?
గత కొన్ని రోజుల నుండి కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు …
Read More » -
25 May
వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి …
Read More » -
24 May
మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానున్న విషయం తెలిసిందే. తన చిరకాల స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది. ప్రస్తుతం మంత్రి అఖిల పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.తన పెళ్ళికి రావాల్సిందిగా ప్రముఖులందరిని ఆహ్వానిస్తుంది. Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to …
Read More »