TimeLine Layout

May, 2018

  • 24 May

    అభిరామ్‌కు క్లాస్ పీకిన వెంక‌టేష్‌..!!

    శ్రీ‌రెడ్డి, టాలీవుడ్‌లో ఇత‌ర రాష్ట్రాల‌ నుంచి వ‌చ్చే వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి వారి జీవ‌నోపాధికి తోడ్పాటునందించాల‌ని డిమాండ్ చేస్తూ సినీ ఇండ‌స్ర్టీపై యుద్ధం ప్ర‌క‌టించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవడాని గ‌ల కార‌ణాల‌ను మీడియా వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. తెలుగు న‌టీ న‌టులు నిర్మాత‌లతో, డైరెక్ట‌ర్ల‌తో, హీరోల‌తో ప‌డుకోక‌పోవ‌డ‌మే అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి …

    Read More »
  • 24 May

    కేసీఆర్‌కు క్ష‌మాప‌ణ చెప్పిన టీడీపీ మ‌హానాడు

    తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇప్పుడిప్పుడు త‌మ మెద‌డుకు ప‌దును పెడుతున్నార‌ని అంటున్నారు.కాస్య స‌భ్య‌త సంస్కారం అల‌వాటు చేసుకుంటున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇన్నాళ్లు విమ‌ర్శ‌లు చేసిన టీటీడీపీ నేత‌లు ఇప్పుడు స‌భ్య‌త‌ను ఉప‌యోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌లో అదే జ‌రిగింది. టీడీపీ మహానాడు సంద‌ర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన కళాకారులు తమ ఆటపాటలతో …

    Read More »
  • 24 May

    ఏపీలో అరాచకం -వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి ..!

    ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు . తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి …

    Read More »
  • 24 May

    బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం …

    Read More »
  • 24 May

    ప్ర‌ధాని మోడీకి.. కోహ్లీ స‌వాల్‌..!!

    ఐపీఎల్  – 2018 నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిష్క్ర‌మ‌ణ‌తో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. అందుకే అంద‌రి మీద కోపం చేసుకుంటున్నాడా..?  భార్య అనుష్క‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదా..?  రా చూసుకుందామంటూ ఎం.ఎస్ ధోనీతో ఎందుకు ఛాలెంజ్ చేశాడు..? సాక్ష్యాత్తు ప్ర‌ధాని మోడీతో కూడా సై అంటే సై అంటూ గొడ‌వ‌కు దిగుతున్నాడా..? అస‌లేం జ‌రుగుతోంది.  అస‌లు నిప్పు రాజేసింది ఎవ‌రు..?  ఎందుకు అంత సీన్ …

    Read More »
  • 24 May

    యాంక‌ర్ ర‌ష్మీ.. సుడిగాలి సుధీర్ చెల్లెల‌ట‌..!

    ఇటీవ‌ల కాలంలో బుల్లితెర మీడియా ఛాన‌ళ్లు త‌మ సంస్థ‌నే టాప్ రేటింగ్‌లో ఉండాల‌న్న ఉద్దేశంతో యాంక‌ర్ల‌ను బాగా వాడేస్తున్నారు. దీంతో టీవీ ఛాన‌ళ్ల‌కు రేటింగ్‌.. యాంక‌ర్ల‌కు రెమ్యున‌రేష‌న్‌తోపాటు యమ క్రేజ్ వ‌చ్చేస్తుంది. ఒక‌వేళ ఏదైనా వివాదం వ‌స్తే.. ఆ అప‌వాదు కాస్తా యాంక‌ర్ల‌పై పోతుందే త‌ప్ప చాన‌ళ్ల‌కు కాదు క‌దా మ‌రీ. ఎంత క్రేజ్ ఉంటేనే అంత మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. అందులో భాగంగానే త‌క్కువ స‌మ‌యంలో పాపుల‌ర్ కావాల‌ని …

    Read More »
  • 24 May

    సెలబ్రిటీలకు మంత్రి కేటీఆర్ పిలుపు..!!

    సెలెబ్రెటీలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు.ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్‌ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో… అడ్వాన్స్ డ్‌ బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ యూనిట్‌ ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.బసవతారకం ట్రస్ట్ కు …

    Read More »
  • 24 May

    ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ డెసిషన్ ..!

    తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …

    Read More »
  • 24 May

    జగన్ కు అండగా నేనున్నా అంటున్న బుడతడు ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మియ్యేరు గ్రామానికి చెందిన కొవ్వూరు జగన్ రెడ్డి అనే బాలుడు పంచె కట్టుకొని ,కండువాతో అచ్చం దివంగత ముఖ్యమంత్రి …

    Read More »
  • 24 May

    స్పీక‌ర్ కోడెల‌ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌..!!

    కోడెల శివ ప్ర‌సాద్‌. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, అంతేకాదు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియ‌న్. స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ న‌ర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివ‌ప్ర‌సాద్‌కు ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన మ‌ద్ద‌తుతో స్పీక‌ర్‌గా ఎన్నిక‌య్యారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat