ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి …
Read More »TimeLine Layout
May, 2018
-
24 May
ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!
సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో …
Read More » -
24 May
లవంగాల వల్ల ఎన్ని లాభాలు తెలుసా..?
లవంగాలను సాధారణంగా మనం వంటల్లో ఎక్కువగా వేస్తుంటాం.లవంగాల వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అందువల్ల ఆ రుచి కోరుకునే వారికి వంటలు పసందుగా అనిపిస్తాయి. అయితే కేవలం వంటలే కాదు, లవంగాల వల్ల మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లవంగాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ …
Read More » -
24 May
చిత్తూరు లో ..11 ఏళ్ల బాలికపై 5 మంది మైనర్ల్ అత్యాచారం..
ఏపీలో అత్యంత దారుణంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో అతి దారుణంగా బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే ..చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత …
Read More » -
24 May
టీడీపీని వీడి వైసీపీలోకి సీఎం చంద్రబాబు అత్యంత సన్నిహితుడు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్న ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుంటుంది. దీనికంటికీ కారణం వైఎస్ జగన్ చెపట్టిన ప్రజా సంకల్ప యాత్రేనని చెప్పడంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు. వైసీపీపై …
Read More » -
24 May
దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …
Read More » -
24 May
అభిరామ్ విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ శ్రీరెడ్డి సంచలనమైన పోటోలు లీక్
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి దెబ్బకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్…. అంటూ …
Read More » -
24 May
నాలుగు రెట్లు పెరిగిన టీడీపీ ఆదాయం..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా అధికారం చేపట్టాలన్న కాంక్షతో, ప్రజలు మోసం చేసేందుకు కూడా వెనకాడకుండా అబద్ధపు హామీలు గుప్పించి, అలాగే.. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, సింగపూర్, జపాన్లను తలపించే రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలను నమ్మించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More » -
24 May
170వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం …
Read More » -
24 May
చంద్రబాబుపై నయా పంచ్ డైలాగ్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిత్యం ప్రజల ఆదరణాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా జగన్ ఎక్కడ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు జగన్ చుట్టూరా చేరి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు వివరిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులయితే తమకు వస్తున్న పింఛన్ను టీడీపీ …
Read More »