TimeLine Layout

May, 2018

  • 23 May

    రూ.9999కే స్మార్ట్ ఫోన్..!

    ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …

    Read More »
  • 23 May

    ప‌థ‌కం ప్ర‌కార‌మే.. అమిత్ షాపై టీడీపీ దాడి..!!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్రజాస్వామిక ప‌రిపాల‌న కొన‌సాగుతోంద‌ని ఏపీ బీజేపీ నాయ‌కులు తీవ్రంగా మండి ప‌డ్డారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు మీద దాడికి దిగిన టీడీపీ నాయ‌కుల‌ను విడిచిపెట్టి అమిత్ షాకు ర‌క్ష‌ణ‌గా నిలిచిన బీజేపీ నేత‌ల మీద అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అన్నారు. సీఎం చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే అమిత్ షా కాన్వాయ్‌పై దాడి జ‌రిగింద‌ని బీజేపీ నాయ‌కులు ఆరోపించారు. ఏపీలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల మీద దృష్టి సారించి …

    Read More »
  • 23 May

    30కోట్ల చేరువలో మహానటి ..!

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …

    Read More »
  • 23 May

    48 గంట‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిరాహార‌దీక్ష‌..!!

    48 గంట‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిరాహార‌దీక్ష‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్టిమేటం. ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం 48 గంట‌ల్లో స్పందించ‌క‌పోతే నిరాహారదీక్ష‌కు దిగుతాన‌ని చంద్ర‌బాబు స‌ర్కార్‌ను హెచ్చ‌రించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రం ప‌రిధిలోగ‌ల ఓ క‌ళ్యాణ మండ‌పంలో ఉద్దానం, ఇచ్చాపురం, ప‌లాస ప్రాంతాల్లో కిడ్నీ స‌మ‌స్య బాధితుల‌ను, అలాగే, ఆ వ్యాధితో మృతి చెందిన …

    Read More »
  • 23 May

    నందమూరి అభిమానులకు శుభవార్త …!

    నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …

    Read More »
  • 23 May

    ”అన్నా మాది రాయలసీమ..అనే ఎన్టీఆర్ డైలాగ్ లీక్..!

    టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అర‌వింద స‌మేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ …

    Read More »
  • 23 May

    వైసీపీలోకి మ‌రో టీడీపీ కీల‌క నేత‌..!!

    ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెబుతున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి …

    Read More »
  • 23 May

    పుట్టిన రోజు నాడే..కోమ‌టిరెడ్డికి షాక్ ఇచ్చిన కేసీఆర్‌

    కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త‌న జన్మదినం సంద‌ర్భంగా అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. ఇటీవ‌లి కాలంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్న కోమ‌టిరెడ్డి తీరు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తీరుపై స‌ద‌భిప్రాయం లేక‌పోవ‌డం వ‌ల్లే స‌స్పెన్ష‌న్ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌టం లేద‌నే భావన ఉంది. ఇదిలాఉండ‌గా కోమ‌టిరెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ …

    Read More »
  • 23 May

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్టు ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు .నిన్న మంగళవారం ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ధర్మపోరాట సభను నిర్వహించిన సంగతి తెల్సిందే . అయితే ఈ సభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా …

    Read More »
  • 23 May

    వైసీపీపై మ‌రో భారీ కుట్ర‌..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చిమ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. జ‌గ‌న్ అన్న ఎప్పుడెప్పుడు వ‌స్తారా..? అంటూ వేచి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat