అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది . కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సాంతాలోని కోటినగర్ పంచాయితీలో ఈ రోజు ఆదివారం పర్యటించనున్నారు అని సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు . అందులో భాగంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నా హెలికాప్టర్ కోసం ఏకంగా ఇరవై గ్రామాలలో కరెంటు సరఫరాను నిలివేశారు అధికారులు . అయితే హెలికాప్టర్ …
Read More »TimeLine Layout
May, 2018
-
20 May
ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …
Read More » -
20 May
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త..!!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీ పి కబురు అందించనుంది . ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో తీసుకు రావడంతో పాటు…వారి నిత్యావసరాలను కూడా తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందులో భాగంగానే నిత్యావసరమైన కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. తమ గమ్య స్థానం వచ్చాక మెట్రో ట్రైన్ దిగి వెల్లి పోయేవారు ఇంటికి వెళ్లే సమయంలో అవసరమైన తాజా కూరగాయలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిదశలో …
Read More » -
20 May
టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …
Read More » -
20 May
పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు..!!
ఇవాళ సాయంత్రం నీవు ఖాళీయేనా..? ఎన్ని గంటలకు రమ్మంటావ్..? ఎంత కావాలి..? ఏమేమి తెమ్మంటావ్..? అంటూ పలువురు ప్రముఖుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి ఇటీవల కాలంలో మీడియా సాక్షిగా ధైర్యంగా చెప్పుకొచ్చింది నటి మాధవీలత. ఈ విషయాన్నే నటి అర్చన ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంగీకరించింది. అయితే, నచ్చావులే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి …
Read More » -
20 May
వైఎస్సార్ కడప జిల్లా టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా …
Read More » -
20 May
ఎమ్మెల్యేలకు డబ్బులివ్వడం రాజ్యాంగ విరుద్ధం..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నించడంపై ఘాటుగా స్పదించారు . ఆయన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది .ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను డబ్బులిస్తాం.. మంత్రి పదవులిస్తామని బేరసాలు ఆడటం తప్పు అని అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని అయన …
Read More » -
20 May
2019లో మాదే అధికారం -పవన్ కళ్యాణ్
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా . తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన …
Read More » -
20 May
జగన్ ఒక్క మాట రా అంటే చాలు.. 1000 మంది అనుచరులతో వైసీపీలోకి మాజీ మంత్రి
ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే …
Read More » -
20 May
1000 జీబీ స్టోరేజ్ ఫోన్..
స్మార్ట్ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. అయితే ఏ ఫోన్కు అయినా స్టోరేజ్ పెద్ద సమస్య. ఎక్స్ పాండబుల్ మెమరీ సదుపాయం ఉన్నా ఇన్బిల్ట్ మెమరీనే చాలమంది కోరుకుంటున్నారు. సినిమాల పిచ్చోళ్లకైతే బోల్డు జీబీ స్టోరేజ్ కావాలి.అలాంటి వారి కోసం చైనాకు చెందిన ‘స్మార్టిసాన్’ అనే సంస్థ ‘ఆర్ 1’ పేరుతో కొత్త స్మార్టీని మార్కెట్లోకి తీసుక వచ్చింది . రెండు …
Read More »