కొత్త ప్రయోగంతో బాలీవుడ్ లో ఓ సినిమా తీయబోతున్నారు. కా ఈ సినిమా రెగ్యులర్ సినిమా రూపంలో కాదు… నెట్ మూవీ రూపంలో.లస్ట్ స్టోరీస్ పేరుతో వస్తున్న ఈ నెట్ మూవీని ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ ప్రజంట్ చేస్తోంది. నలుగురు టాప్ డైరెక్టర్లు కలిసి నలుగురు హీరోయిన్లతో ఈ నెట్ సిరీస్ తీస్తున్నారు. రాధికా ఆప్టే – భూమి పెడ్నేకర్ – మనీషా కొయిరాలా – కియారా …
Read More »TimeLine Layout
May, 2018
-
19 May
ఎమ్మెల్యేలను కొనడం తప్పు.ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం-బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది . డబ్బులను ,కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేలను కొనడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది .మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి ..అసలు ఆయన …
Read More » -
19 May
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ..!
…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష …
Read More » -
19 May
యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది . ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ …
Read More » -
19 May
కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్-13మంది ఎమ్మెల్యేలు జంప్ .!
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి .ఒకసారి బీజేపీ వైపు గాలి మళ్ళితే మరోసారి కాంగ్రెస్ జేడీఎస్ వైపు వీస్తుంది.ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తమదే ప్రభుత్వమని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా మరోవైపు రాజకీయాల్లో ఏదైనా జరగోచ్చు అని కాంగ్రెస్ అండ్ కో విశ్వాసం వ్యక్తం చేస్తుంది . ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాలకు సంబంధించి ప్రస్తుత విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ …
Read More » -
19 May
రవితేజతో ఇలియానా నిజమా..!
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. …
Read More » -
19 May
కర్ణాటక రాజ”కీయం”-20 మంది ఎమ్మెల్యేలు జంప్ ..!
మరో కొద్ది గంటల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో ప్రస్తుతం అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీ బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అన్నది సస్పెన్స్ లో ఉంది .ఈ క్రమంలో ప్రస్తుతం అధికారాన్ని చేపట్టి బల నిరూపణ చేయాల్సిన బీజేపీ పార్టీకి మద్దతుగా మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు అని రాష్ట్ర …
Read More » -
19 May
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే అనీల్కు వైఎస్ జగన్ ఫోన్..!!
ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అర్జెంట్ కాల్..!! నెల్లూరు జిల్లా రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, …
Read More » -
19 May
కర్ణాటక బలపరీక్ష-సుప్రీం కోర్టు షాకింగ్ డెసిషన్ ..!
దేశం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పార్టీను నూట నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించారు .దీంతో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా కేజీ బొపయ్యను నియమించాడు. దీనిపై …
Read More » -
19 May
వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »