కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ-1, ఇతరులు-2 …
Read More »TimeLine Layout
May, 2018
-
19 May
కేసుల భయం..మోడీపై కసి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు
కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …
Read More » -
19 May
The Evolution Of SLOTS
If you would like to discover ways to play slots, then read this. You can either utilize the money to play more slots, trying to win more, or the amount of money could be deposited to your money so that you can spend the amount of money on other activities. …
Read More » -
19 May
పవన్ గాలి తీసేస్తున్న ఫ్యాన్స్..!!
జనసేన పార్టీలో కల్లోలం నెలకొంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే ఫ్యాన్సే..పవన్ తీరునే తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదికూడా పవన్ వ్యవహరిస్తున్న తీరు…జనసేన పార్టీ నాయకుడు పార్టీ పరువు తీసేలా చేస్తున్న కామెంట్లు గురించి. జనసేన పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విషయంలో. ఎందుకు పవన్ తీరుపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారంటే…కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి …
Read More » -
19 May
తెలంగాణపై ప్రధానమంత్రి కార్యాలయం కితాబు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కితాబిచ్చారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో జరిగిన 11వ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ సమీక్ష సమావేశంలో పీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి అరుణ్గోయల్, జాయింట్ సెక్రటరీ సోమదత్శర్మ పాల్గొన్నారు. తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారుల …
Read More » -
19 May
కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు సమస్యలు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు దొరక్కపోవడం ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వల్లే వారు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ కలలు కంటున్నాయని అయితే అవి కల్లలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. “ ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్ఎస్ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం… బీజేపీ, కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్లు …
Read More » -
19 May
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదం ఏంటో ప్రకటించిన కేటీఆర్
సచివాలయంలో తన ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సమకాలిన రాజకీయ, పరిపాలన పరమైన అంశాలపై మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తకరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ‘కేసీఆర్’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ అని… కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది…. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ …
Read More » -
18 May
వైఎస్ జగన్ ఈ పాపకు ఏం చెప్పాడు…తల్లి సంతోషం ఎందుకో తెలుసా..!
ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్ జగన్ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …
Read More » -
18 May
మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి …
Read More » -
18 May
ఏపీలోవైఎస్ జగన్ హావా.. వైసీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యకక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన విజయవంతంతగా గా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర ముందుకు సాగుతున్నది. జగన్ తో వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. అక్కడ అక్కడ వైసీపీలోకి వలసలు కూడ భారీగా చేరుతున్నారు.తాజాగా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. …
Read More »