కర్ణాటక ఫలితాల వేళ రాహుల్ గాంధీకి .. చంద్రబాబు ఫోన్ కాల్..!! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు తారక రామారావు అసలు తెలుగుదేశం పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా కదా..! అటువంటిది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫోన్ చేయడమేంటి..? అసలు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారు..? ఏపీలో 2014లో అధికారం …
Read More »TimeLine Layout
May, 2018
-
15 May
బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?
దివంగత నందమూరి తారకరామావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన స్గతి తెలిసిందే. అయితే అటు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీపై..ఇలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకతో రావడంతో.. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారే …
Read More » -
15 May
చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద …
Read More » -
15 May
వైసీపీ అధినేత వైఎస్ జగన్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభవార్తను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .పాదయాత్రలో భాగంగా ఆయన్ని పలువురు ఆటో డ్రైవర్లు …
Read More » -
15 May
అజ్ఞాతంలో అశోక్బాబు..!!
అశోక్బాబు, పేరుకే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేత. కానీ, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ టీడీపీకి మద్దతు దారుడు. అంతేకాక, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యమం చేపట్టినా.. ఆ ఉద్యమాన్ని పక్క దారి పట్టించడంలో అశోక్బాబు ముందుంటారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి మరీ తనపై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్న …
Read More » -
15 May
2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …
Read More » -
15 May
గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …
Read More » -
15 May
ఔదార్యం చాటుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబందు చెక్కులు&పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా నర్సంపేట నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి గత రెండురోజులుగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తన సొంత ఖర్చులతో రైతులకు బోజన సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే తమ ద్యేయమని వారు బాగుండాలనే రైతుబందు పథకం ముఖ్యమంత్రిగారు తీసుకొచ్చారని,చెక్కుల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడకూడదనే ఈ …
Read More » -
15 May
బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …
Read More » -
15 May
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …
Read More »