కీర్తి సురేష్ కీర్తి చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసింది. ఈ సినిమా తరువాత సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమాలో తాను పడ్డ కష్టాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. తెలుగు ప్రేక్షకులు మహానటి సావిత్రిని దేవతలా ఆరాధిస్తారని, అటువంటి పాత్రను తాను పోషించడానికి ముందు చాలా సందేహించానని …
Read More »TimeLine Layout
May, 2018
-
14 May
తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపి… ప్రియుడితో ఓ యువతి
ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు ఓప్పుకోకపోతే సాదరణంగా ..ఫ్యామీలి కి చేప్పకుండ..స్నెహితుల సహయంంతో..లేదా తెలిసిన వారి సహయంతో లేచిపోయి ఏ గుడిలోనో..రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటువుటారు. ఇలా జరిగిన ప్రేమ పెళ్లీలను మనం ఏన్నో చూశాం. కాని పెళ్లి అంగీకరించని తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపిన ఓ యువతి ప్రియుడితో పరారైంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా ముక్కురుంబై గ్రామానికి చెందిన పిచ్చాండి, అంబిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. …
Read More » -
14 May
స్పీకర్ కోడెలకు భారీ షాక్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆందోళనలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్. అవును, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్రసాద్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఇప్పటి వరకు కోడెల శివ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. అటువంటి కోడెల శివ …
Read More » -
14 May
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్ ఎస్.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …
Read More » -
14 May
బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి ప్రస్తుత బీజేపి ఎమ్మెల్సీ..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 2000 కీలో మీటర్లు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు వైఎస్ జగన్పై ప్రజాదారణ పెరగడం, టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడం, మరోవైపు పలు టీవీ ఛానళ్లు, …
Read More » -
14 May
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో ఇద్దరు నేతలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 161వ రోజు దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్కు ప్రజలు ఆద్యాంతం పూలతో స్వాగతం పలుకుతున్నారు. మరో పక్క వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ.. ప్రత్యేక …
Read More » -
14 May
ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చరిక
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండలంలో టీడీపీ నియోజవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద వచ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …
Read More » -
14 May
యాంకర్ కమ్ నటి రష్మీ సంచలన వ్యాఖ్యలు..!!
జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ ఒకరు. ఎంతలా అంటే.. అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు మాంచి కిక్ ఇచ్చి, తనదైన నటనతో బాగా క్రేజ్ సంపాదించుకునేంతలా. అందులోను తాను యాంకరింగ్ చేసిన షోలు, నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ …
Read More » -
13 May
రైతుబంధు పథకంపై కేటీఆర్ నూతన ప్రకటన
తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి విప్లవాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకానికి సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. వివిధ రూపాల్లో వారు తమ ఆసక్తిని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అలా సహాయం చేసేవారికి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను …
Read More » -
13 May
మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో రికార్డు..!!
తెలంగాణలోని మహిళలను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీహబ్ మరో ప్రత్యేకతను తన ఖాతాలో నమోదు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్గా ఉండే నీతి అయోగ్ వీహబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ను నిర్వహించిన సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర …
Read More »