తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …
Read More »TimeLine Layout
May, 2018
-
12 May
ఈ నెల 30,31న దేశవ్యాప్తంగా బ్యాకులు బంద్..ఎందుకో తెలుసా..?
ఈ నెల చివరివారంలో దేశవ్యాప్తంగా బ్యాకులు రెండు రోజులపాటు ముతపడనున్నాయి. ఈ నెల 30,31 న బ్యాకు ఉద్యోగుల సంఘం సమ్మెను ప్రకటించింది.అందువల్ల ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నా యి. అయితే ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్నా అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు.వారి వేతనాలు పెంపుపై సరైన నిర్ణయం తీసుకోవాలని పదే ,పదే విజ్ఞప్తి చేసినా…కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు …
Read More » -
12 May
ప్రారంభమైన కన్నడ పోలింగ్..!!
దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి …
Read More » -
11 May
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఈ నెల 16న సీఎం కేసీఆర్ భేటీ
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఈ నెల 16న ఆయా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మంత్రులు ఈటల రాజెందర్, జి. జగదీష్ రెడ్డి నివేదికను సమర్పించారు. మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ …
Read More » -
11 May
సరస్వతి పుత్రుడికి సర్కార్ చేయూత..!!
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న డిజైఎన్ కోర్సుకు మొట్టమొదటి సారిగా తెలంగాణకు చెందిన విద్యార్ధి పిండిగా రంజిత్ కుమార్ ఎంపికయ్యారు. అదికూడా ఓ దళిత కుటుంబంలో పుట్టిన విద్యార్ధి లండన్ లోని ప్రేన్నికగన్న రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్ &డిజైఎన్ కు ఎంపిక కావడంతో అంతటి బారాన్ని మోసి నేను విద్యనూ పూర్తి చెయ్యగలనా అన్న సందేహం వెంటాడడంతో ఇక ముందుకు పోలేమోననుకున్నాడు. ఆ నోట ఈ నోట రాష్ట్ర విద్యుత్ …
Read More » -
11 May
త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!
తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …
Read More » -
11 May
ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం అద్భుతం..!!
సినీ నటుడు సాయి కుమార్ గతంలో ఒకసారి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. అయితే, ప్రస్తుతం కర్ణాటకలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న సాయి కుమార్ ఈ సారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కుమార్ మాట్లాడుతూ.. అటు కర్ణాటక ప్రభుత్వంతోపాటు.. ఇటు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి …
Read More » -
11 May
అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం.. కడియం
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు …
Read More » -
11 May
చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …
Read More » -
11 May
‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలానో తెలుసా..?
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు. అయితే రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ …
Read More »