తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అని మంత్రి ఈట ల రాజేందర్ అన్నారు.సీఎం కేసీఆర్ ఇవాళ రైతు బంధు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని అన్నారు.రైతు బాగుపడితే..రాష్ట్రం బాగుపడుతుందన్నారు.ఒక్కరుపా యి ఖర్చు లేకుండా 12వేల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా రైతులకు …
Read More »TimeLine Layout
May, 2018
-
10 May
మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు …!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస …
Read More » -
10 May
రైతులపాలిటి ఆత్మబంధువు కేసీఆర్ ..!!
భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ కనీసం ఆలోచన కూడా చెయ్యని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కరణ చెయ్యబోతున్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతులకు పంటసాయం కోసం ఎకరాకు ఎనిమిదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనున్నారు. కేసీయార్ ప్రభుత్వం తలపెట్టిన ఈ మహత్కార్యం పుణ్యాన కోటి యాభై లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం కాబోతున్నది. పుడమితల్లి పచ్చని పట్టు చీరతో పులకరించబోతున్నది! …
Read More » -
10 May
ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …
Read More » -
10 May
500 కార్లతో..భారీ ర్యాలీగా రైతు బంధు సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్
పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.అందులోభాగంగానే ఈ పథకాన్ని …
Read More » -
10 May
ఏపీలో సంచలన వార్త.. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.టీడీపీ నేతలకు వణుకు పుడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి …
Read More » -
10 May
జగన్కు మించిన.. వెన్నుపో టుదారు మరొకరు లేరు :మంత్రి సోమిరెడ్డి
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, బుధవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకునేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే వైసీపీ నాయకులు, నేతలు లాలూచీపడి.. …
Read More » -
10 May
టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …
Read More » -
10 May
వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి పొన్నాల అవినీతి అక్రమాలు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య దళితుల దగ్గర నుండి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారు అని వచ్చిన వార్తలు నిజమయ్యాయి .అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన రాంపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 339/2,337లో ఉన్న అసైన్డ్ భూమిని 1982లో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం …
Read More » -
10 May
ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు.నిన్న బుధవారం రాష్ట్రంలోని మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ తదితర భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నీటి తీరువాను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు . ఇప్పటికే …
Read More »