ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్రబాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్రముఖ ఛానెల్లో యాంకర్ వంతొచ్చినట్టుంది. చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్లు పేలుస్తూ.. …
Read More »TimeLine Layout
May, 2018
-
5 May
కర్ణాటక ఎలక్షన్స్.. వైఎస్ ఫోటోలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పసి పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు అందరికీ న్యాయం చేసిన మహానేత.ఇప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఎందుకంటే అయన ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందాయి.ప్రతి పేదవాడు ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను గొప్ప వరంగా స్వీకరించారు.అందుకే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు.రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే..తప్పుడు అని …
Read More » -
5 May
శుభవార్త చెప్పిన ఆమ్రపాలి..!!
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి శుభవార్త చెప్పారు.వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో పదవ తరగతి ఫలితలల్లో మంచి ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు ఆమె ప్సోత్సాహకాలు ప్రకటించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారు లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 100% ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్ తదితర పాఠశాలలకు రూ. …
Read More » -
4 May
టీఆర్ఎస్ను కాపీ కొట్టిన బీజేపీ..కేటీఆర్ ట్వీట్ వైరల్
సబ్బండ వర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం తీరు అనేక రాష్ర్టాలకు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రులతో పాటుగా కేంద్రమంత్రులు సైతం మన పథకాలను అభినందించాయి. ఇవి ఇతర రాష్ర్టాలకు ఆదర్శమని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన మ్యానిఫెస్టోలేనే ఈ పథకాలను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను …
Read More » -
4 May
జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రానున్న వర్షకాలం నేపథ్యంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్ధితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జియచ్ యంసి అధికారులను అదేశించారు. ఈ రోజు జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి వర్షకాల సంసిద్దత పైన నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్నటి భారీ వర్షాలకు ఏదురైన పరిస్ధితులు, వాటిని ఏదుర్కోన్న తీరుపైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా …
Read More » -
4 May
టీడీపీ దళితనేతను మళ్లీ అవమానించిన బాబు..పార్టీలో కలకలం
బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన మాటల్లో ఎంత చిత్తశుద్ధితో ఉంటారో తెలియజెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, దళిత నేతను ఆయన మళ్లీ అవమానించారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు రాష్ట్ర నాయకత్వం …
Read More » -
4 May
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్..!!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారులపై కేసుల నమోదు విషయంలో హోంమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే ఆచరణలో పెడుతూ సమావేశమయ్యారు. ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. …
Read More » -
4 May
వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ..!
ఏపీలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య క్యాండిల్ ద్వారా నిరసన తెలిపాలని ఆయన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు. ఇంకా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మే 14 న వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా …
Read More » -
4 May
ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. ప్రజా సేవకులుగా ఉత్సాహంగా పని చేయండి..!
రైతుకు సేవ చేయడమంటే.. మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారమని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను ఉద్దేశించి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలో నూతనంగా ఉద్యోగంలో ఎంపికైన 45 మంది వ్యవసాయ శాఖ విస్తరణ-ఏఈఓలకు అపాయింట్ మెంట్ ఆర్డర్ల ప్రోసిడింగ్స్ కాపీలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా …
Read More » -
4 May
తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనంటే ప్రాణమిచ్చే వీరాభిమానులు ఉన్నారు.ఇప్పటికే కొంత మంది తన వీరాభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా ఓ నవవధువును ఆశ్చర్యానికి గురిచేశాడు. సులేఖ అనే అమ్మాయి మహేశ్బాబుకు వీరభిమాని. ఆమె వివాహం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరిగింది. అయితే కొత్త పెళ్లికూతురికి మహేశ్ బాబు నుంచి అనూహ్యంగా గ్రీటింగ్ కార్డు వచ్చింది. ఆ గ్రీటింగ్ …
Read More »