గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా సినీ నటులు స్పందిస్తున్నారు. కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిని సినీ నటులు తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై సినీ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. బాలికపై లైంగిక దాడి జరిపిన వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ …
Read More »TimeLine Layout
May, 2018
-
4 May
అందరికీ ఆదర్శంగా నిలిచిన “ఎమ్మెల్యే అరూరి “..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు . ఇంతకూ ఎవరి గురించి …
Read More » -
4 May
టీడీపీ పార్టీకి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా ..!
ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక …
Read More » -
4 May
ఉద్యమకారుడికి అండగా మంత్రి కేటీఆర్
నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా చేపట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలంగాణ విద్యార్ధి సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మున్నూరు రవికి ఆరునెలల జైలు శిక్ష పడింది.గురువారం మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ..జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ క్రమంలో రవిని …
Read More » -
4 May
చంద్రబాబుకి ఆడపిల్లలు లేరు కాబట్టి ..వారి విలువ తెలియదు..రోజా సంచలన వాఖ్యలు
గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం అట్టుడికిపోయింది. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనతో గుంటూరు జిల్లా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. రోజూ ‘తాతా’ అని పిలిచే చిన్నారిపై అతి కిరాతకంగా నిందితుడు సుబ్బయ్య ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో వదిలేయమని ఏడుస్తూ ఎంత ప్రాథేయపడ్డా కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాడి మనస్సు కరగలేదు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఊరు నుంచి పరారయ్యాడు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో …
Read More » -
4 May
బ్రేకింగ్ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరందుకుంది.ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తుండగానే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. బీజేపీ తరుపున అభ్యర్థిగా జయానగర్ నుంచి విజయకుమార్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక ఇంటికి వెళ్లి ఓట్లు అడుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే …
Read More » -
4 May
ఉద్యోగ సంఘూలతో మంత్రుల కమిటీ చర్చలు..!!
ఉద్యోగుల సమస్యలపై సర్కార్ దృష్టి సారించింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ముందుగా తానే స్వయంగా ఉద్యోగులతో ఇవాళ చర్చించాలని నిర్ణయించినా….ఆ తర్వాత మంత్రి ఈటల నేతృత్వలో కమిటీ వేశారు. ఆర్ధిక శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు …
Read More » -
4 May
బాబుకు బిగ్ షాక్.. టీడీపీని వీడనున్న మరో దమ్మున్న లీడర్
ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం …
Read More » -
3 May
రూ. 700 కోట్ల భూమి తెలంగాణ హౌజింగ్ బోర్డుదే..!!
తెలంగాణ హౌజింగ్ బోర్డుకు సంబంధించిన భూ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చారిత్రక విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రూ.700 కోట్ల విలువ చేసే స్థలాన్నిరెండు దశాబ్ధాల సుధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత తెలంగాణ హౌజింగ్ బోర్డు దక్కించుకుంది. కూకట్ పల్లిలోని సర్వే నంబర్ 1009 లోని 20 ఎకరాల భూమి తెలంగాణ హౌజింగ్ బోర్డుదేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల …
Read More » -
3 May
రేప్ నేరస్తుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే.. వైఎస్ జగన్
దాచేపల్లి అత్యాచార సంఘటనపై వై సీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేప్ కేసుల నిందితుల్లో ఎక్కుమంది అధికారపక్షాలనికి చెందిన వారే వున్నారని, అందుకే న్యాయం జరగడం లేదని అయన ట్వీట్ చేశారు. A 9yr girl brutally raped by a 50yr man & his son in Dachepalli,Gtr Dt.Many such ghastly incidents …
Read More »