ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …
Read More »TimeLine Layout
April, 2018
-
30 April
వైఎస్ జగన్వన్నీ పిల్ల చేష్టలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన మంచిదేనని, తిరుపతి సభను పక్కదారి పట్టించేందుకు వైఎస్ జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద …
Read More » -
30 April
వైసీపీలోకి టీడీపీ నేత -ముహూర్తం ఖరారు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇటివల కర్నూలు జిల్లాకు చెందినా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా మూడు వేలమంది కార్యకర్తలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే . మరోవైపు ప్రస్తుత …
Read More » -
30 April
ఛార్లెస్ శోభరాజ్ను మించిన చంద్రబాబు..!!
ఛార్లెస్ శోభరాజ్, తెలుగు జనాలకు ఈ పేరు బాగా తెలుసు. అసలు ఆయన ఎవరో తెలియకపోయినా రాజకీయ నాయకులు తిట్టుకోవడానికి, నీవు గజదొంగ చార్లెస్ శోభరాజ్ను మించిన వాడవని అంటూ ఉంటారు. ఇంతకీ చార్లెజ్ శోభరాజ్ అంటే నిజంగా అంత పెద్ద గజదొంగా..? నిజమే, మోస్ ఇంటెలిజెంట్ క్రిమినల్ ఛార్లెస్ శోభరాజ్. ప్రపంచంలోనే ఇంత తెలివైన హంతకుడు, దొంగ, రాక్షసుడు మరొకరు ఉండరు. ఫారెన్లో ఛార్లెస్ శోభరాజ్ అనే పేరుకంటే …
Read More » -
30 April
సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్ధతిస్తున్నాం..టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు
ప్రత్యేక రాష్ట్రం సాధించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా అభివృద్ది చేస్తారని టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.ప్లీనరీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన టీఆర్ఎస్ ఎన్నారై నేతలు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను సమర్థించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయానికి తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. రూ. 50 …
Read More » -
30 April
జగన్ దమ్మున్న మగాడు..!!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రజల సంక్షేమమే పరమావధిగా.. పదునైన మాటలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే మాటలతో రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు సర్కార్పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని …
Read More » -
30 April
జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …
Read More » -
30 April
సీఎం కేసీఆర్తో డీఎంకే ఎంపీ కనిమొళి భేటీ
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సీఎం కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్-29) చెన్నై పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండో రోజు సోమవారం (ఏప్రిల్-30) కూడా చెన్నైలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ITC చోళ హోటల్ లో కేసీఆర్ తో DMK ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి …
Read More » -
30 April
సీఎం చంద్రబాబును ఒక్క ఉదుటన ఏకి పారేసిన చలసాని శ్రీనివాస్రావు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్రత్యేక హోదాపై తిరుపతిలో సభ నిర్వహిస్తావంటూ చంద్రబాబుపై చలసాని శ్రీనివాస్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఇవాళ చలసాని శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. see also : వైఎస్ జగన్ను కలిసి కంటతడిపెట్టిన …
Read More » -
30 April
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ..!
ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి …
Read More »