TimeLine Layout

April, 2018

  • 29 April

    టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు స్ర్టాంగ్ వార్నింగ్‌..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల అధ్య‌య‌నానికి ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అంతేకాకుండా, జ‌గ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా ప్ర‌జ‌లు వేల సంఖ్య‌లో పాల్గొంటున్నారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌న్నిటిలో అవినీతి జ‌రుగుతోంద‌ని, నిరుద్యోగులు అయితే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి …

    Read More »
  • 29 April

    టీడీపీలోకి బీజేపీ నేత ..!

    ఏపీలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీలు కల్సి బరిలోకి దిగిన సంగతి విధితమే.అయితే రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గత నాలుగేండ్లుగా కల్సి ఇరువురు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి బై బైలు చెప్పుకున్న సంగతి కూడా తెల్సిందే.అయితే తాజగా బీజేపీ పార్టీ తరపున గత ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ను‍ండి బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ పోలీసు …

    Read More »
  • 29 April

    సీన్ రిపీట్‌.. ”జ‌గ‌న్ హుషారు – చంద్ర‌బాబు బేజారు”..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌ల మొఖాల్లో క‌ళ త‌ప్పింది. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లు కాని, అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను వంచించి, ప్ర‌లోభ‌పెట్టి వైఎస్ జ‌గ‌న్‌పై అస‌త్య ప్ర‌చారం చేసి మ‌రీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. 2019 ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గ‌ల‌నుంది. ఇందుకు కార‌ణం …

    Read More »
  • 29 April

    హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క జగనే..!!

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కు ఉరి వేసిన ఘనుడు చంద్రబాబే అని విమర్శలు గుప్పించారు .ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు చేసింది అంతా డ్రామా మాత్రమేనని మోడీ సర్కార్ తో మరోసారి లాలూచీ కి టీడీపీ పార్టీ తహతహలాడుతుందని అన్నారు . స్వార్థ …

    Read More »
  • 29 April

    బీజేపీ పాట‌కు జ‌గ‌న్ స్టెప్స్ వేస్తున్నాడ‌ట‌..!!

    తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వ‌ర్ల రామ‌య్య‌.. ప్ర‌ధాని మోడీ తానా అంటే.. ఏపీలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తందానా అంటున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా, వైఎస్ జ‌గ‌న్ క‌లిసి ఏపీలో కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. …

    Read More »
  • 29 April

    మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు .అందులో భాగంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు .రాష్ట్రంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టీడీపీ నేత కన్నబాబు గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . See Also:Big Breaking News-టీడీపీ మాజీ …

    Read More »
  • 29 April

    కేంద్రం బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన మంత్రి కేటీఆర్

    అభివృద్ధి, సంక్షేమం అజెండాగా సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా అడ్డుపుల్ల‌లు వేస్తోందో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత మ‌రోమారు బ‌య‌ట‌పెట్టారు. ఐటీ రంగానికి కీల‌క‌మైన ఐటీఐఆర్ విష‌యంలో కేంద్రం తీరును ఇప్ప‌టికే అనేక వేదిక‌ల‌పై బ‌ట్ట‌బ‌య‌లు చేసిన కేటీఆర్ తాజాగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి విష‌యంలో కేంద్రం తీరును బ‌హిరంగంగానే ఎండ‌గ‌ట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి …

    Read More »
  • 29 April

    Big Breaking News-టీడీపీ మాజీ నేత ఎంట్రీకి నో చెప్పిన జగన్…!

    ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి …

    Read More »
  • 29 April

    వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా …

    Read More »
  • 29 April

    ఈ ఒక్క సంఘటన చాలు వైఎస్ భారతి ,జగన్ ఏమిటో చెప్పడానికి ..!

    నేటి ఆధునిక రోజుల్లో సొంత తల్లి తండ్రులు అనారోగ్యం పాలు అయితే పట్టించుకోని కొడుకులు,పిల్ల నిచ్చన మామకి వెన్ను పోటు పొడిచే అల్లుడ్లు ఉండే కాలం ఇది,సొంత స్నేహితులనే మోసం చేసే సమాజం ఇది అలాంటి వ్యక్తులు ఉన్న కాలంలో,ఎల్ కేజీ నుండే లక్షల లక్షల పిజ్ వసూలు చేస్తూ విద్య ను కూడా వ్యాపారం చేసి వందల కోట్లు సంపాదించి అదే డబ్బుతో రాజకీయాలలోకి వచ్చి పరోక్షంగా చట్ట …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat