TimeLine Layout

April, 2018

  • 29 April

    మంత్రి ప‌త్తిపాటి శాఖ మార్పు వెనుక అస‌లు గుట్టు ర‌ట్టు..!!

    కొండ‌ను త‌వ్విన కొద్దీ రాళ్లు బ‌య‌ట‌డ్డాయ‌న్న చందాన ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్మిస్తున్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లోనూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేర‌స్థుడు, టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్‌రెడ్డికి సంబంధాలున్నాయ‌ని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేక‌రించార‌ని, త్వ‌ర‌లో వారిపై …

    Read More »
  • 29 April

    ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!

    పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …

    Read More »
  • 29 April

    మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్‌ సంతాపం

    మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడిగా రామచంద్రారెడ్డికి దేశ వ్యాప్తంగా పేరుందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. సిఎం …

    Read More »
  • 29 April

    ప్ర‌కాశం జిల్లాలో ప‌చ్చ నేతల దౌర్జ‌న్యం..!!

    ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టికీ టీడీపీ నేతలు చేయ‌ని నేరాలు, దాడులు, ఘోరాలు లేవు. ఆఖ‌రికి ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను, స్థానిక ఓటర్లను వేధిస్తూ, క‌నీసం మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా దాడులకు తెగ బడుతున్నారు. అంతేకాకుండా, టీడీపీ అవినీతిని ప్ర‌శ్నించిన ప్ర‌భుత్వాధికారుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. వారిపై కూడా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు ప‌చ్చ నేత‌లు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ …

    Read More »
  • 29 April

    కార్మికులందరికీ ఈఎస్‌ఐ..సీఎం కేసీఆర్

    రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులతోపాటు, ఇతర కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవ ననిర్మాణ కార్మికులందరికీ బీమా అమలుచేయాలన్నారు. మేడే తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. కార్మిక సంక్షేమంపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరో గ్యం, సంక్షేమం, బీమా విషయంలో …

    Read More »
  • 28 April

    టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్లకు సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌

    ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు అతిథిగా హాజ‌ర‌వ‌డ‌మే కాకుండా ఆ స‌మావేశాల సారాంశాన్ని ప‌లువురికి తెలియ‌జెప్పాల‌నే ప్ర‌య‌త్నం అభినంద‌నీయమ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొనియాడారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్ల ర‌చించిన పుస్త‌కాన్ని శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో `తెలుగు భాష ప్రాచీన‌త‌- తెలంగాణ తెలుగు సౌర‌భాలు` గురించి ఎంపీ క‌విత ఉప‌న్యాసించారు. ఈ కీల‌క ప్ర‌సంగాన్ని …

    Read More »
  • 28 April

    ఫెడరల్‌ ఫ్రంట్‌లో సీఎం కేసీఆర్ మరో ముందడుగు

    ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం …

    Read More »
  • 28 April

    ఎన్‌ఆర్‌ఐల సహాయం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది..సీఎం కేసీఆర్

    ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఆర్ఐ సెల్, …

    Read More »
  • 28 April

    కేటీఆర్ నిప్పులాంటి వారు..నిప్పుతో చెలగాటం వద్దు..!!

    రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో …

    Read More »
  • 28 April

    వైసీపీ ప్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ..!

    నవ్యాంధ్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఫోటోను వైసీపీ ప్లెక్సీల మీద ఉండటం ఎప్పుడు అయిన చూశారా .అదే జరిగింది ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం పెదకమిడి గ్రామంలో . స్థానిక వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఒకపక్క టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat