సాధారణంగా మనం రోజు వంటల్లో అల్లం వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది . ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం రోజు పరగడుపునే త్రాగడం వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే …
Read More »TimeLine Layout
April, 2018
-
28 April
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ మహానగరం తార్నాకలోని ఐఐసీటీలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ యువ శాస్తవేత్త లకు అవార్డులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని .. శాస్త్ర, …
Read More » -
28 April
ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..!!
నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ …
Read More » -
28 April
కొత్త పార్టీ పెట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నరా ..ఇప్పటికే ఇటు టీడీపీ పార్టీను నమ్ముకున్నవారికి మాత్రమే కాకుండా ఆ పార్టీకి వెన్నుముక్కగా నిలుస్తూ వస్తున్న బీసీ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు అని ఆయన ప్రకటించేశారు. తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,బీసీ సంఘం …
Read More » -
28 April
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊరట ..!
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ …
Read More » -
28 April
సీఎం చంద్రబాబుకు మరో బిగ్ షాక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. …
Read More » -
28 April
మంత్రి కేటీఆర్తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!!
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల భరత్ అనే నేను చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ …
Read More » -
28 April
పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …
Read More » -
28 April
వైసీపీ సర్పంచ్పై మారణాయుధాలతో హత్యాయత్నం..!!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి. తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా, తమకు లొంగని వారిని చంపుతామనే బెదిరింపులతో లొంగదీసుకోవడం పచ్చనేతల వంతైంది. …
Read More » -
27 April
రేపటి నుండి బ్యాంకులు బంద్ …!
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …
Read More »