కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలపై మండిపడ్డారు. ‘‘బాబాలు, స్వాములు, సన్నాసులు, కుంభకోణాలు, ఇప్పుడు ఆశారాం బాపులు, డేరా రామ్ రహీమ్ బాబాలు, నీరవ్, లలిత్ మోదీలు.. ఇదా ఈ దేశం ఖర్మ. ప్రజలకు బ్యాంక్లలో డబ్బులు దొరకవు. మోదీలు మాత్రం మనకు …
Read More »TimeLine Layout
April, 2018
-
27 April
పొలిటికల్ ఎంట్రీపై మహేష్ బాబు క్లారిటీ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు . ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా …
Read More » -
27 April
భూమా ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్..!!
అక్కడ అన్నా చెల్లెళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకి మంత్రి హోదా ఇచ్చారే కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో అతడిని భుజాన ఎత్తుకుని మోశారు. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. టీడీపీ రాజకీయాలేంటో అర్థమైన ఆ అన్నా చెల్లెళ్లు అండ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. కొద్ది రోజులు అంతా …
Read More » -
27 April
ఉత్తమ్ కు టీపీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పిన కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …
Read More » -
27 April
వారి దెబ్బకు వణుకుతున్న వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు …
Read More » -
27 April
తెలంగాణను ప్రపంచం కొనియాడేలా ఉద్యమిస్తా :సీఎం కేసీఆర్
భాగ్యనగరం శివారు ప్రాంతం కొంపల్లి పరిధిలోగల బీబీఆర్ గార్డెన్ వేదికగా ఇవాళ జరుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీనరీ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ.. వేదికపై డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై ఉన్నారని, వారందరూ తమ శక్తిని దారబోసి, తీర్మానం చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బాధ్యతను తనపై పెట్టారన్నారు. దేశ …
Read More » -
27 April
వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More » -
27 April
భారతినైనా కాపాడుకో..! జగన్పై ఎమ్మెల్యే వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్, లెక్కలు తప్ప వైఎస్ జగన్కు ఇంకేమి పట్టవన్నారు. ఐఏఎస్లను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్తలను ఎలా ముంచాలో వైఎస్ జగన్కు బాగా తెలుసంటూ వల్లభనేని …
Read More » -
27 April
మళ్లీ పెళ్లి చేసుకుంటా..!!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకుని తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్ మళ్లీ పెళ్లి చేసుకుంటానంటోంది. అయితే, ఇటీవల కాలంలో తన అందాలకు ఏ మాత్రం పదును తగ్గలేదని పలు మేగజైన్లకు ఫోటో షూట్లకు కరీనా కపూర్ ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ వీరే ది వెడ్డింగ్ ప్రచార పనుల్లో బిజీ.. బిజీగా గడుపుతోంది. …
Read More » -
26 April
తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీనరీ..!!
డెబ్బై సంవత్సరాల ఆంధ్రోళ్ల పాలనలో చేయని అభివృద్ధి, అమలుకాని సంక్షేమ కార్యక్రమాలను గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసి, ఇంకా చేస్తున్నారన్నది తెలంగాణ ప్రజల మాట. ఈ మాటలకే అద్దంపట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్యనగర పరిధిలోగల కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కొంపల్లి వేదికగా జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణానికి .. ప్రగతి.. గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క …
Read More »