TimeLine Layout

April, 2018

  • 26 April

    వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వైసీపీలోకి కన్నా ..!

    ఏపీ బీజేపీ పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ,కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇటివల ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోవాలని ముహూర్తం నిర్ణయించిన సంగతి తెల్సిందే .అయితే ఆ తర్వాత ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురికావడంతో పార్టీలో చేరిక కాస్త ఆలస్యమైంది .అయితే ఆయన పార్టీలో ఎప్పుడు చేరుతున్నారో అనే అంశం …

    Read More »
  • 26 April

    అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

    ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక …

    Read More »
  • 26 April

    టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ….!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,వైసీపీ పార్టీ ఆవిర్భావినించిన తర్వాత మొట్ట మొదటిసారిగా విజయనగరం జిల్లాలో మద్దతు తెలిపిన నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరారు .అసలు విషయానికి వస్తే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి …

    Read More »
  • 26 April

    అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!

    జ‌గ‌న్‌లో ఉన్న‌ది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శ‌క్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్ర‌మంగా బ‌నాయించిన కేసుల‌ను ఎదుర్కొని జైలు శిక్ష అనుభ‌వించినా.. ఎక్క‌డా లొంగ‌ని వ్య‌క్తిత్వం జ‌గ‌న్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం త‌న‌కు ఏ ఆప‌ద చేప‌ట్టినా త‌న‌కు అండ‌గా నిల‌వాలంటూ వేడుకుంటున్నారు. అస‌లు ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే.. త‌మ‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌నే భ‌యం టీడీపీ నేత‌ల్లో ఎందుకు భ‌యం …

    Read More »
  • 26 April

    వైసీపీ అభిమానులకు మంచి ఊపునిచ్చే వార్త..300 వాహనాల్లో బయలుదేరుతున్న..కాటసాని

    వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …

    Read More »
  • 26 April

    ఆ భయంతోనే ఎన్టీఆర్ బయోపిక్‌ నుండి తప్పుకున్నా..తేజ

    నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకమైన దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) బయోపిక్‌ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇటివలే ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం మార్చి 29న హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్‌.బి.కే ఫిలింస్‌ పతాకంపై విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం …

    Read More »
  • 26 April

    హైదరాబాద్‌ బయలుదేరిన బస్సులో ..!

    బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సు ‘ఐరావతం’ మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు బయలుదేరిన గంటలోగానే నగర శివార్లలోని దేవనహళ్లి వద్ద ఇంజిన్‌లో మంటలు రావడాన్ని డ్రైవర్‌ గమనించాడు. వెంటనే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో సిబ్బందితోపాటు బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. వారంతా వేగంగా వాహనం దిగడంతో ముప్పుతప్పింది. అగ్నిమాపక దళాలు …

    Read More »
  • 26 April

    నేడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు..!

    టీడీపీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్‌) కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత …

    Read More »
  • 25 April

    ఏపీలో రైల్వే టీసీతో తీవ్ర వాగ్వివాదానికి దిగిన జబర్దస్త్‌ టీం..!

    హౌరా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం సభ్యులు హల్‌చల్‌ చేశారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్‌ టికెట్ తీసుకుని థర్డ్‌ క్లాస్‌ ఏసీలో ప్రయాణం చేశారు. చెకింగ్‌ కు వచ్చిన టీసీ అభ్యంతరం చెప్పడంతో జబర్దస్త్‌ టీం సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. దీంతో టీసీ ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మళ్లీ …

    Read More »
  • 25 April

    పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయిన ఎంపీ గీత పరిస్థితి ..!

    గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు తలొగ్గి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు .అయితే తాజాగా ఆమె పార్టీ సభ్యత్వం గురించి ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat