TimeLine Layout

April, 2018

  • 24 April

    బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ …

    Read More »
  • 24 April

    సాగు చేసే రైతన్నకు పెట్టుబడి..మంత్రి హరీష్

    తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ స్థానంలో వుందని అన్నారు.డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నీళ్ళు ఇచ్చామని తెలిపారు.రాష్ట్రంలో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలో …

    Read More »
  • 24 April

    అక్కినేని కుటుంబంతో ఎంగేజ్మెంట్ ..మెగా కుటుంబంతో మ్యారేజ్ ..!

    అక్కినేని నాగార్జున తనయుడు అయిన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ తో గతంలో ప్రేమాయణం జరిపిన సంగతి విదితమే .అందులో వీరిద్దరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయాలనీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు .అయితే ప్రస్తుతం శ్రీయా భూపాల్ మెగా కుటుంబానికి కోడలుగా …

    Read More »
  • 24 April

    నువ్వు నీ పెళ్లాలు.. పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ మంత్రి..!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ, 2014 ఎన్నిక‌ల‌కు ముందు మిత్ర ప‌క్షం అయిన జనసేన మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడ వీలుదొరికితే అక్కడ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని ఇటీవల పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ మూర్ఖుడిలా ఆలోచిస్తున్నాడంటూ …

    Read More »
  • 24 April

    వచ్చే మే15నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ..!

    ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల (రెండు శాతం)మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీడీపీ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరక …

    Read More »
  • 24 April

    టీడీపీ నాయ‌కుడు కామంతో క‌ళ్లు ముసుకుపోయి..ఆరుబయట మంచంపై నిద్రించే మ‌హిళ‌పై

    ఏపీలో దారుణంగా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయి. చిన్న‌.పెద్ద ,ముస‌లి..అంగ‌వైక‌ల్యం అనే తేడా లేకుండ వావి వ‌ర‌స‌లు మ‌ర‌చి కామంంతో క‌ళ్లు ముసుకుపోయి ఆడ‌వారిపై అత్య‌చారాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. …

    Read More »
  • 24 April

    వైసీపీలోకి వెండితెర అగ్ర న‌టుడు.. డేట్ ఫిక్స్‌..!!

    తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి చెందిన సీనియ‌ర్ న‌టుడు, వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు ఆ అగ్ర న‌టుడి రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇంత‌కీ ఆ అగ్ర న‌టుడు ఎవ‌ర‌నేగా మీ సందేహం. అత‌నే మంచు మోహ‌న్ బాబు. అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం …

    Read More »
  • 24 April

    బ్రేకింగ్ : మరో బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్..!!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు …

    Read More »
  • 24 April

    వ్యక్తిగత వాహనాల్లో కాకుండా కలిసి బస్సులో రావాలి..కడియం

    ఈ నెల 27వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా హాజరయ్యేందుకు ఈ రోజు వరంగల్ లోని సి.ఎస్.ఆర్ గార్డెన్స్ లో సన్నాహాక సమావేశం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ ఉమ్మడి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ గ్యాదరీ …

    Read More »
  • 24 April

    2019లో నిన్నూ, నీ త‌ల్లిని, నీ చెల్లిని ఓడిస్తాం..!!

    ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా చంద్ర‌బాబు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat