TimeLine Layout

April, 2018

  • 23 April

    నేను ఇచ్చిన నీళ్ళు త్రాగి నన్నే తిడతారా ..ప్రజలపై బాబు ఫైర్ ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదా లో ఉండి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసే రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పించన్లు తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాల ద్వారా లబ్ది …

    Read More »
  • 23 April

    నర్సయ్య కుటుంబానికి అండగా ఉంటా..కడియం

    స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలం, దేవనూర్ గ్రామానికి చెందిన పీరాల నర్సయ్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైన ఆయన భార్య, కూతురు చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తానని, కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటానని ఉప ముఖ్యమంత్రి కడియం హామీ ఇచ్చారు. నర్సయ్య తనతో పాటు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, …

    Read More »
  • 23 April

    వైఎస్ జ‌గ‌న్‌ను.. తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

    ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిప‌డ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం చూస్తుంటే.. దొంగే దొంగ అన్న‌ట్లు ఉంద‌న్నారు. జ‌గ‌న్‌తోపాటు, వైసీపీ నాయ‌కురాలు రోజా మాట్లాడుతున్న మాట‌లు.. మ‌హిళా లోకాన్ని త‌ల‌దించుకునేలా ఉన్నాయ‌న్నారు. ప‌ద‌హారు నెల‌లు జైల్లో ఉండి.. ప‌దుల సంఖ్య‌లో ఛార్జిషీట్లు వెంట‌పెట్టుకు తిరుగుతున్న …

    Read More »
  • 23 April

    కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌బోయి…కామెడీ పాల‌యిన కాంగ్రెస్‌

    తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాల‌నుకున్న ప్ర‌తిసారి..ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన కాంగ్రెస్ పార్టీ న‌వ్వుల పాల‌వుతోంద‌నే చ‌ర్చ వినిపిస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న ప‌ని సొంతంగా వారినే బుక్ చేస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే నాగం రాక‌కు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో …

    Read More »
  • 23 April

    సీఎం చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్‌..!!

    ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. చ‌ద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వార్నింగ్ ఇవ్వ‌డం వెనుక చాలా సీరియ‌స్ ప‌రిణామాలే చోటుచేసుకోబోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే, ఆదివారం నాడు సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఇటీవ‌ల కాలంలో అటు ప‌త్రిక‌ల‌తోపాటు.. సోష‌ల్ మీడియాలో భారీ అవినీతి ఆరోప‌ణ‌లు …

    Read More »
  • 23 April

    టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తాం..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 27 న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ స్థలాన్ని ,ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని..ఈ ప్లీనరీ నిర్వహణ కోసం …

    Read More »
  • 23 April

    ఈ నెల 25న వైసీపీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి …

    Read More »
  • 23 April

    ఆ ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

    తెలుగువారి సాంప్రదాయం ప్రకారం సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.నైవేద్యం అనంతరం అందులో కొంత ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.లడ్డూ, పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగళి వంటివి ఇస్తుంటారు. అయితే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పడప్పయీలో ఉన్న జైదుర్గా గుడిలో మాత్రం భక్తులు ఊహించనివాటిని ప్రసాదంగా అందిస్తున్నారు. అక్కడికి భక్తులకు రోజూ బర్గర్, శాండ్‌విచ్‌ల‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు . అందుకే ఈ ఆలయాన్ని హైటెక్ …

    Read More »
  • 23 April

    “అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …

    Read More »
  • 23 April

    అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని..అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు

    నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat