ఆ డబ్బు చంద్రబాబు, లోకేష్లదే.. గుట్టు విప్పిన శేఖర్రెడ్డి..!!, ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్రెడ్డి ఇంట్లో ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు దాడి చేసి 180 కోట్ల రూపాయల నగదు, 117 కిలోల బంగారం బయటపడిన విషయం తెలిసిందే. see also : శేఖర్రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!! ఇక అసలు విషయానికొస్తే.. ప్రధాని మోడీ …
Read More »TimeLine Layout
April, 2018
-
20 April
ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది . వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు …
Read More » -
20 April
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ లేటెస్ట్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రబాబు …
Read More » -
20 April
వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి టీడీపీ.బీజేపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More » -
20 April
శ్రీరెడ్డి వ్యవహారం వెనక చంద్రబాబు హస్తం..ముందే చెప్పిన దరువు.కామ్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని …
Read More » -
20 April
భరత్ అనే నేను సూపర్ హిట్..!!
ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమా ద్వారా మహేష్ తన అభిమానులకు ఇచ్చిన హామీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో కలిసి నెరవేర్చుకున్నాడు.ఆ సినిమా టీజర్ లో మహేష్ ఓ డైలాగ్ చెప్పాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒక్కసారి ప్రామిస్ చేసి.. ఆ మాట తప్పితే యు …
Read More » -
20 April
ఏ మొఖం పెట్టుకొని దీక్ష చేస్తున్నావ్..!!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు ఫైరయ్యారు. కాగా, విభజన హామీలు నెరవేర్చాలంటూ సీఎం చంద్రబాబు ఇవాళ విజవాడ మున్సిపల్ స్టేడియంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న దీక్షపై చలసాని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షా వేదిక, స్టేడియం ఏర్పాట్లకే రూ.2 కోట్లు, అలాగే, అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ నిధులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు, …
Read More » -
20 April
నన్ను చంపేందుకు.. చంద్రబాబు, లోకేష్ రూ.10 కోట్లు డీల్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని …
Read More » -
20 April
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.కాగా …
Read More » -
20 April
బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవరిదో తేల్చేసిన లోక్నీతి-సీఎస్డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!
ఆంధ్రా ఆక్టోపస్గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తన అనుచరగణంతో చేసిన సర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేపడుతుందంటూ రిపోర్ట్ విడుదల చేసిన విషయాన్ని మరిచిపోకముందే.. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఏకీ భవించింది. లోక్నీతి – సీఎస్డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …
Read More »