TimeLine Layout

April, 2018

  • 18 April

    నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!

    వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర …

    Read More »
  • 18 April

    ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్

    అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …

    Read More »
  • 17 April

    ప్రజలకు కష్టం, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలి..మంత్రి ఈటెల

    ఈ-వే బిల్లు, జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ప్రజలకు కష్టం లేకుండా, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జీఎస్టీ ఉప సంఘం స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వినియోగదారుల వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఈటెల …

    Read More »
  • 17 April

    మే 10 నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ..సీఎం కేసీఆర్

    రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా …

    Read More »
  • 17 April

    చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం

    ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …

    Read More »
  • 17 April

    పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!

    బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …

    Read More »
  • 17 April

    కొంటె పని.. విమానంలో శిఖర్‌ ధావన్ ఏం చేశాడో చూడండి..!!

    గత కొన్ని రోజులనుండి జరుగుతున్నఐపీఎల్ – 2018 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్ లు గెలిచి మంచి జోరు మీద ఉంది.ఒకపక్క ఐపీఎల్ లో తమ సత్తా చాటుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..విమాన ప్రయాణ సమయాల్లో చాలా సరదాగా గడుపుతుంది. అందుకు నిదర్శనం..సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన పనే..! టీ౦లోని తోటి ఆటగాళ్లతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న శిఖర్ ధావన్, …

    Read More »
  • 17 April

    2019ఎన్నికల్లో వైసీపీదే అధికారం -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు ..!

    ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారంలోకి వస్తుందా ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలం కావడంతో ఐదు కోట్ల ఆంధ్రులు వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ …

    Read More »
  • 17 April

    టీ కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే..ఎంపీ గుత్తా

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనని నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా సర్వే సత్యనారాయణ (కేంద్ర మాజీ మంత్రి) తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూ కొనుగోళ్ళలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ …

    Read More »
  • 17 April

    చిన్న లాజిక్ మరిచిపోయి అడ్డంగా బుక్ అయిన తెలుగు తమ్ముళ్ళు ..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీపై ..ఆ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ,గత నాలుగు ఏండ్లుగా తెలుగు తమ్ముళ్ళ  అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారం చేయడంలో అధికార  పార్టీ,దానికి వంతు పాడే పచ్చ మీడియా ముందుంటుంది అనేవిషయం తెల్సిందే.చీటికి మాటికి అయినకాడికి ..లేనికాడికి అసత్య …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat