రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. వ్యవసాయానికి అన్ని విధాలా ఊతమిచ్చేలా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలకు తోడుగా.. కాలం కూడా కలిసి వస్తోంది. ఖరీఫ్ పంటల కోసం సన్నద్ధమవుతున్న రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తాయని ప్రకటించింది. లోటు వర్షపాతం లేకుండా.. సాధారణ వర్షాపాతం నమోదవుతందని పేర్కొంది . ఈ సంవత్సరం 97 శాతం వర్షపాతం నమోదవుతుందని …
Read More »TimeLine Layout
April, 2018
-
16 April
జాతీయ రాజకీయాల్లోనే..!!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More » -
16 April
పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ మధ్య సంబంధం ఏంటి ? ఈ ప్రశ్న కి సమాధానం చెప్పాల్సింది ఆ ఇద్దరే. అయితే కత్తి మహేష్ ఆ టాపిక్ తెచ్చాక ఆ ఇద్దరూ పైకి మాట్లాడింది లేదు. కత్తి మాటలు నిజం అని గట్టిగా నమ్మలేకపోయినా పవన్, పూనమ్ గురించి కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. అయితే పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ ల మధ్య రచ్చ …
Read More » -
16 April
దేశం ఒక బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది
130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను …
Read More » -
16 April
టాలీవుడ్ కు షాక్ న్యూస్..శివాజీరాజా అమ్మాయిలను వాడుకొని..హీరో దగ్గరకు..దర్శకుడు దగ్గరకు
ఒక్క సినిమా పూర్తి అయ్యేనాటికి ఎందరో నలిగిపోతున్నారంటా. మాంసాన్ని అమ్మినట్లు మహిళల మానాన్ని అమ్మేస్తున్నారంటా. ఎన్నోసార్లు అవకాశాల కోసం చెయ్యి చాపితే నాతో గడపమని అడుగుతున్నరంటా. ఎవరి బట్టలు విప్పకుండా ఆవేదనతో వారి బట్టలు వారి విప్పుకుంటున్నారంటా..ఇది ఎక్కడ కాదో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎంతో మంది యువతులను కాటేసిన ఉదంతం. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని అవకాశాల కోసం వచ్చే వారిని ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, అనుభవించడం తద్వారా …
Read More » -
16 April
ప్రో కోదండరాంకు ఉమ్మడి హైకోర్టు గుడ్ న్యూస్ ..!
తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,ఇటివల తెలంగాణ జనసమితి పేరిట సరికొత్త రాజకీయ పార్టీ పెట్టిన ప్రో కోదండరాం కు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉరటనిచ్చింది.తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సరూర్ నగర్లో సమావేశాన్ని నిర్వహించాలని కోదండ రామ్ నిర్ణయం తీసుకున్నారు . అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు …
Read More » -
16 April
ఎంజే మార్కెట్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక మోజంజాహీ మార్కెట్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల ప్రాథమిక అంచనాతో జీహెచ్ఎంసీ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మోజంజాహీ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. మార్కెట్ లోని వ్యాపారులతో …
Read More » -
16 April
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!!
సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా …
Read More » -
16 April
టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …
Read More » -
16 April
ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …
Read More »