TimeLine Layout

April, 2018

  • 16 April

    క‌రాటే క‌ళ్యాణి..స‌త్య చౌద‌రి ఎక్క‌డ‌…ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌డుకోకుండానే అవ‌కాశాలు వ‌చ్చాయా..!

    గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడం చూశాం. ఈ పోరాటానికి తెర లేపిన న‌టి శ్రీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని హుమాయూన్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్‌ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా …

    Read More »
  • 16 April

    కాళేశ్వరం – తెలంగాణ పాలిట ఆధునిక దేవాలయం

    ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళక్రితం కనకదుర్గ వారధిని ప్రారంభించారు. అరకిలోమీటరు కూడా ఉండదు. ఇంతవరకూ పూర్తి కాలేదు. కానీ తెలంగాణాలో బహుళార్ధసాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రతి సోమవారాన్ని ‘కాళవారం’ అనలేదు. ముఖ్యమంత్రి వారానికోసారి ప్రాజెక్ట్ ఏరియా కు వెళ్లి రంకెలు వెయ్యడం లేదు. కాంట్రాక్టర్లను, కూలివారిని వేలుచూపి బెదిరించడం లేదు. హెచ్చరించడం లేదు…”ఏయ్ జానారెడ్డి… రాసుకో… 2017 మార్చి కల్లా నీటిని విడుదల చెయ్యకపోతే నాపేరు …

    Read More »
  • 16 April

    నాడు పిల్ల‌నిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్ర‌జ‌ల‌ను వెన్నుపో టు పొడిచాడు..!!

    నాడు పిల్ల‌నిచ్చిన దివంగ‌త ముఖ్య‌మంత్రిని, నేడు ముఖ్య‌మంత్రిని చేసిన ఏపీ ప్ర‌జ‌ల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచార‌ని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ… చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also :  మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …

    Read More »
  • 16 April

    మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నాంపల్లి కోర్టు సంచలనాత్మక తీర్పు ..!

    అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …

    Read More »
  • 16 April

    దమ్ముంటే పవన్ కళ్యాణ్ ను రమ్మనండి నేను చూపిస్తా..సవాల్ విసిరిన న‌టి..!

    తెలుగు సినీ పరిశ్రమను ప్రక్షాళన చేసేందుకు మహిళా లోకం కదిలింది. ఆదివారం రోజు సమావేశం అయిన ‘శ్రీరెడ్డి అండ్ కో’ టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు. “తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్ధిక దోపిడీలపై బహిరంగ చర్చ” అంటూ మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటిగా ఏర్పడి ఈ బహిరంగ చర్చలో అందరూ రావాల్సిందిగా డిమాండ్ చేసారు. ఇక నటి శృతి అయితే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే సంచలన …

    Read More »
  • 16 April

    మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …

    Read More »
  • 16 April

    వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..టీడీపీ నుండి చాల మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ …

    Read More »
  • 16 April

    2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

    ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …

    Read More »
  • 16 April

    రోడ్లపై ఉండే చెరుకురసం త్రాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

    చెరుకు రసంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది .అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరుకు రసం త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా …

    Read More »
  • 16 April

    ప‌త్తికొండ‌లో చంద్రబాబుపై సంచ‌ల‌న వాఖ్య‌లు చేసిన చెరుకుల‌పాడు నార‌య‌ణ రెడ్డి భార్య‌..!

    ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్ష‌లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్‌ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat