TimeLine Layout

April, 2018

  • 15 April

    జ‌గ‌న్ కోసం ఏక‌మైన ఏపీ ఆర్టీసీ యూనియ‌న్లు..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శ‌నివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో కొన‌సాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియ‌న్లు నీరాజ‌నాలు ప‌లికారు. జ‌గ‌న్‌ను …

    Read More »
  • 15 April

    స‌భ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేత‌లు..!

    ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. అధినాయ‌కుడు,ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అంటే ఎంతో గౌర‌వం…అంటూ డ‌బ్బా కొట్టుకునే టీడీపీ నేత‌లు ఇకా ఆ ప్ర‌చారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయ‌కులు చేసిన ప‌నికి జ‌నాలు న‌వ్వుకోవ‌డ‌మే కాకుండా బాబునే కామెడీగా మార్చేశార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా తెలుగు …

    Read More »
  • 15 April

    జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జ‌లీల్‌ఖాన్ దారుణ‌మైన కామెంట్లు..!!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధికి ఆక‌ర్షితుడిన‌య్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ దారుణ‌మైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మ‌రింత విశ్లేష‌ణాత్మ‌క శోధ‌న చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్పయాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్పయాత్రలో భాగంగా …

    Read More »
  • 15 April

    నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జ‌గ‌న్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్‌..!!

    అవును, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్ప‌టికీ బ‌తికి ఉందంటే అందుకు కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌నే.. జ‌గ‌న్‌కు నా హ్యాట్సాఫ్. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం జ‌గ‌న్ చేస్తున్న పోరాటానికి నా మ‌ద్ద‌తు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జ‌గ‌న్‌లో చూస్తున్నా..!! ప్ర‌జ‌ల‌ను మోసం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వేలెత్తి …

    Read More »
  • 15 April

    వరికోల్‌ శ్రీమంతుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి..!!

    వరికోల్‌ గ్రామ ముద్దుబిడ్డ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గ్రామానికి శ్రీమంతుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొనియాడారు. మండలంలోని వరికోల్‌ గ్రామంలో చేపడుతున్న శ్మశాన వాటిక పనులు, డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు, నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. పథకాల అమలులో స్థానిక ప్రజలు అధికారులకు గాని, నాయకలకు గాని ఒక్క రూపాయి …

    Read More »
  • 15 April

    పవన్ కళ్యాణ్ పై సంచలన పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై నటి శ్రీ రెడ్డి స్పందించింది.గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన నటి శ్రీ రెడ్డి పోరాటంపై పవన్ నిన్న ఓ కార్యక్రమంలో స్పంచించి..అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ముందుకెళ్లాలి కానీ, మీడియాకు ఎక్కడం వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు …

    Read More »
  • 15 April

    బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు

    కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం దక్కింది. బ్యాడ్మింటన్ ఫైనల్ లో భాగంగా భారత ఏస్ షట్లర్లు సింధు, సైనా తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో సైన నెహ్వాల్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తించిన ఈ గేమ్ లో ఇరువురూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. చివరికి సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. …

    Read More »
  • 15 April

    తమన్నా ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు .!

    టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నక్క తోక తొక్కింది. ఇటీవల ప్రముఖ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని ఆనందంలో ఉన్న అమ్మడుకు మరో ఆనందపడే లక్కీ ఛాన్స్ దక్కింది .టాలీవుడ్ సీనియర్ అగ్రనటుడు ,మెగా స్టార్ చిరంజీవి హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ “సైరా”.నయనతార హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్నాడు .మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ …

    Read More »
  • 15 April

    ఎంఎస్ ధోనీకి రూ .150కోట్లు ఏకనామం పెట్టిన ఆమ్రపాలి ..!

    టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై  కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు …

    Read More »
  • 15 April

    వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ మాజీ మంత్రి తనయుడు …!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొసనసుగుతూనే ఉంది .అందులో భాగంగా నిన్న శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచవర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat