ఐదారు రాష్ట్రాల్లో 32 లక్షల మందిని పదివేల కోట్లకు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు పదే పదే కోరినా.. అవేవీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ మాత్రం ఏపీ పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. …
Read More »TimeLine Layout
April, 2018
-
11 April
గురుకుల ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ ఖరారు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.తెలంగాణ గురుకుల జూనియర్,డిగ్రీ లెక్చరర్ల నియామక ప్రధాన పరిక్షల షెడ్యుల్ ను ఖరారు చేసింది.గురుకుల ప్రిన్సిపాల్,,జేఎల్, డిఎల్ , పీడి, లైబ్రేరియన్లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకై మే 12 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించనుంది. ఇతర వివరాల కోసం tspsc.gov.in వెబ్సైట్ను లాగిన్ అయి అందులో చూడవచ్చు
Read More » -
11 April
కొవ్వు పట్టిన నేతలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే -ఆర్కే రోజా …!
ఏపీ కి విభజన చట్టంలో ఉన్నట్లు అమలు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,మేకపాటి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాద్ గత ఆరు రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. అయితే వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తమకు నాలుగు ఏండ్లుగా పట్టిన కొవ్వును …
Read More » -
11 April
శ్రీరెడ్డి లీక్స్ లో శివాజి రాజా పాత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంలో మొన్న గాయత్రీ గుప్తా, నేడు శ్రీ రెడ్డి, మధవి లత. ఇలా పలువురు అప్ కమింగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం తమకు ఎదురైన చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పలు చానెల్స్ లో తన బాధను చెప్పుకున్న శ్రీ రెడ్డి మొన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు …
Read More » -
11 April
దేశ రాజధానిలో ఉద్రిక్త ..ఆందోళనలో వైసీపీ శ్రేణులు ..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,వరప్రసాద్,అవినాష్ రెడ్డి ,మేకపాటి గత ఆరు రోజులుగా అమరనిరహర దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వయస్సులో పెద్దవారు కావడంతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మేకపాటి,వరప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో పోలీసులు అరెస్టు చేసి ముగ్గుర్ని ఆర్ఆర్ ఎల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా గత ఆరు రోజులుగా అమర …
Read More » -
11 April
సమయం లేదు మిత్రమా ..జగన్ కు అండగా ఉండాలంటూ రంగంలోకి మాజీమంత్రి ..!
ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More » -
11 April
ఆడ పిల్లలన్నా..బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజుపై సంచలనమైన పోస్ట్.. శ్రీరెడ్డి
‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో …
Read More » -
11 April
పవన్ కళ్యాణ్పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ర్టీని ఏలుతున్న కుటుంబాల్లో ఒకటైన.. మెగా కుటుంబంలోని మెగా బ్రదర్, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీలో మా అసోసియేషన్ వర్సెస్ శ్రీరెడ్డిగా మారిన విషయం తెలిసిందే. తెలుగు వారికి సినిమా అవకాశాలు కల్పించకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోల పక్కల్లో పడుకునే అగ్రిమెంట్తో అమ్మాయిలను …
Read More » -
11 April
చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనకు లాభం చేకూర్చిన వారికి ..రాజకీయల్లో గెలుపుకు సహకరించిన వారికి ఏవిధంగా అండగా ఉంటాడో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ,టీడీపీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న తన అనుచవర్గం ,పార్టీ శ్రేణుల ఆస్తులను బట్టే అర్ధమవుతుందని రాజకీయ వర్గాలు అంటుంటాయి. తాజాగా గత …
Read More » -
11 April
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో
సర్వేల రారాజుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేరొందిన విషయం తెలిసిందే.అయన చేయి౦చిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.ఆయన చేయి౦చిన సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సర్వే సందడి చేస్తుంది.మాజీ ఎంపీ లగడపాటి చేయి ౦చిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ …
Read More »