ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ఐదు రోజులనుండి వైసీపీ ఎంపీలు దేశ రాజధాని అయినటువంటి డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్కై ప్ ద్వార వీడియో కాల్ లో పరామర్శించారు. see also :వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా …
Read More »TimeLine Layout
April, 2018
-
10 April
సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్
సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డి.ఎం.ఎఫ్.టి.) నిధులతో పాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి …
Read More » -
10 April
వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న౦దున రాజకీయ పార్టీ నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తునారు.ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోమళ్ళి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలందరు తమ తమ భవిష్యత్ కోసం పార్టీ లు మారుతున్నారు. …
Read More » -
10 April
కోదండరాం కి మద్దతు ఇచ్చిన వీహెచ్ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు . తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున …
Read More » -
10 April
ఎంఎంటీఎస్, మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా …
Read More » -
10 April
అక్షయ్ కుమార్ చొరవతో 29కోట్ల రూపాయలు విరాళం ..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు .దేశ సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన సైనిక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు.అందులో భాగంగా భారత్ కే వీర్ అనే పేరుతొ ఒక వెబ్సైట్ ,అప్లికేషనును గత ఏడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే నేరుగా దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళాలు అందించవచ్చు.అయితే …
Read More » -
10 April
జగన్ అన్నకే మా ఓటు.. తేల్చి చెప్పిన మత్స్యకారులు..!!
ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి గ్రామంలో జగన్ …
Read More » -
10 April
వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న బడా పారిశ్రామిక వేత్త..!
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైందా అనిపిస్తుంది .ఇప్పటికే అధికార టీడీపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి క్యూలు కడుతున్నారు .తాజాగా రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన విశాఖపట్టణానికి చెందిన ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త వైసీపీ గూటికి చేరడానికి పావులు కదుపుతున్నారు. See Also:కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..కాటసాని రాంభూపాల్ …
Read More » -
10 April
సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసలు..!
ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. “ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా …
Read More » -
10 April
తొలిసారిగా నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయుడి.. తెలుగుతేజం
తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో …
Read More »