TimeLine Layout

April, 2018

  • 9 April

    న‌వ్వులే.. న‌వ్వులు..!!

    ఏపీ ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభ‌జ‌న చేస్తారోన‌ని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా ప‌ప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్‌. కాగా, గ‌త శుక్ర‌వారం ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాలు నిర‌స‌న‌లు తెలియ‌జేస్తూ ఆందోళ‌న‌లు కొన‌సాగించిన‌ విష‌యం తెలిసిందే. అయితే, …

    Read More »
  • 9 April

    ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ వైఎస్ జగన్ కు సవాలు..వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే

    వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌ ను ఓ రేంజ్‌లో తిట్టాడు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే జగన్‌ రాజకీయాలు వదిలేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగన్‌నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు …

    Read More »
  • 9 April

    రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు..`RX 100`

    వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో పని చేసిన అజ‌య్ భూప‌తి డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కానున్నాడు.. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే మూవీకి RX 100 అని టైటిల్ పెట్ట‌డం విశేషం.. 90 దశకంలో యూత్ ని ఆక‌ట్టుకున్న మోటార్ సైకిల్ పేరు ఇది .కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గాఅశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన‌`RX 100` జూన్‌లో విడుద‌ల‌ చేయాలని అనుకుంటున్నట్లు సమచారం. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ …

    Read More »
  • 9 April

    ఏపీలో విషాదం..ఒకేసారి 56 ఆవులు మృతి..ఏలా జరిగింది..?

    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం …

    Read More »
  • 9 April

    ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ

    ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా ఏపీ మొత్తం వాయపక్షలతో సహా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు …

    Read More »
  • 9 April

    వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం  ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన …

    Read More »
  • 9 April

    వెలుగులోకి మ‌రో భారీ కుంభ‌కోణం..! అస‌లు నిజాలు ఇవే..!!

    వెలుగులోకి మ‌రో భారీ కుంభ‌కోణం..! అస‌లు నిజాలు ఇవే..!! ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని టీడీపీ ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా మోడీ స‌ర్కార్ విడుద‌ల చేసిన నిధుల్లోనూ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డింది. ఏకంగా స్వ‌చ్ఛ భార‌త్ ప‌థ‌కానికి సంబంధించి మ‌రుగుదొడ్ల నిర్మాణంలో రూ.998 కోట్ల నిధుల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ స్వాహా చేసింది. అయితే, స్వ‌చ్ఛ భార‌త్ ప‌థ‌కం కింద ఏపీకి ఎన్ని నిధులు మంజూర‌య్యాయి..? అందులో చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని నిధుల‌ను …

    Read More »
  • 9 April

    తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!

    ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …

    Read More »
  • 9 April

    మద్యం మత్తులో అమ్మాయి చేసిన హల్ చల్ అంత ఇంత కాదు..వీడియో

    డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న అమ్మాయిలు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. తాజాగా వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి …

    Read More »
  • 9 April

    ఖమ్మం విప్లవాల ఖిల్లా..మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఖమ్మం విప్లవాల ఖిల్లా అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం అబ్బురపడేలా తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని..దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.పేదవాడి కష్టం, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat