TimeLine Layout

April, 2018

  • 6 April

    పవన్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ..వైఎస్ జగన్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …

    Read More »
  • 6 April

    రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ది ప‌నుల‌ను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 176 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న ఏడు ర‌హ‌దారుల …

    Read More »
  • 6 April

    ‘మహానటి’లో సమంత.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది..!!

    అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, అక్కినేని సమంత, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమాంత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.ఈ సందర్భంగా సమంత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో …

    Read More »
  • 6 April

    ‘భరత్‌ బహిరంగ సభకు ప్రేమతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌’

    టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను చిత్రం’ తరపున మరో కానుక. ఈ ఉదయం నుంచి సర్‌ ప్రైజ్‌ అంటూ ఊరిస్తూ వస్తున్న మేకర్లు కాసేపటి క్రితం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ఆడియో వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. తొలుత ఈ ఆడియోకు ఎన్టీఆర్‌తోపాటు రామ్‌ చరణ్‌ కూడా వస్తాడన్న ప్రచారం …

    Read More »
  • 6 April

    ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..!!

    ఉమెన్స్ వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది . టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసి, ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మిథాలీ సేన.. 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది.ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్లలో …

    Read More »
  • 6 April

    ఈనెల 8న గండి బాబ్జీ తిరిగి వైసీపీలోకి..!

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల వారిగా రాజకీయం వేడెక్కుతుంది. ఎక్కడ ఎవరు నిలబడతారో…ఎక్కడ ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక..ఏ పార్టీ అయితే బలంగా ఉందో అందులోకి వలసలు పెరిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు రాజకీయ నేతలు వైసీపీలోకి వలసల పర్వం మొదలైయ్యింది. ఎక్కడ పాదయాత్ర జరుగుతుందో అక్కడ చాలమంది టీడీపీ, ఇతర పార్టీ నేతలు వైసీపీలో చెరారు. మరోపక్క 2014 తర్వాత …

    Read More »
  • 6 April

    త్వరలో 4 వేల కానిస్టేబుళ్ల నియామకం..మంత్రి నాయిని

    అతి త్వరలోనే మరో నాలుగు వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు,హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి నాయి ని మాట్లాడుతూ..రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని.. కొత్తగా …

    Read More »
  • 6 April

    2019ఎన్నికలకు పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు ..!

     కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా …

    Read More »
  • 6 April

    130కోట్ల క్లబ్ లో రంగస్థలం ..!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,సమంత హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ ,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ రంగస్థలం .ఇటివలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పటివరకు మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల రూపాయలను కొల్లగోట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.కేవలం ఏడు అంటే ఏడు రోజుల్లోనే అత్యధిక …

    Read More »
  • 6 April

    హద్దులు దాటిన రెజీనా..!

    రెజినా ఒకప్పుడు వరస సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగాలని తీవ్రంగా కృషి చేసింది.అయితే అమ్మడు ఎంచుకున్న కథల కారణం కావచ్చు లేదా తను నటించిన మూవీలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టడం కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు కానీ అమ్మడుకు కల్సి రాలేదు .ఆ తర్వాత అమ్మడు అడదదడప మూవీలలో నటిస్తున్న కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం గగనమైపోయింది.అయితే తాజాగా అమ్మడుకు మిస్టర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat