TimeLine Layout

April, 2018

  • 4 April

    వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 128వ రోజు

    ఆంద్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలన చేస్తున్న అవీనితి ఎండగట్టడానికి ..ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 128వ రోజు ఆశేశ జనాల మద్య ప్రారంభం అయ్యింది. గుంటూరు నగరంలోని కింగ్‌ హోటల్‌ సెంటర్‌ శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర స్టాట్ చేశాడు. అక్కడి నుంచి బుడంపాడు చేరుకుని ప్రజలతో మమేకం …

    Read More »
  • 4 April

    2019క‌ల్లా వైసీపీలో జ‌గ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌రు..!!

    ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పూర్తిగా అధ్యాయ‌నం చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి చెప్పినా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, మీరె ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్జీల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా …

    Read More »
  • 4 April

    నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …

    Read More »
  • 4 April

    చాల్రా బాబోయ్‌..!!

    క‌ళ్లు తెరిపించారు బాబూ..!! ఐపీఎల్ 11వ సీజ‌న్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఐపీఎల్ – 2018 సీజ‌న్‌లో అన్ని క్రికెట్‌జ‌ట్లు క‌లిపి 51 రోజుల‌పాటు 60 మ్యాచ్‌ల‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ఐపీఎల్ యాజ‌మాన్యం. వివో నిర్వ‌హ‌ణ‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ – 2018కు తెలుగు రాష్ట్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సినీ న‌టుడు ఎన్టీఆర్ ఎంపిక కావ‌డంతో ప్ర‌ముఖ …

    Read More »
  • 3 April

    కాంగ్రెస్ నేతలకు  హోంమంత్రి నాయిని సవాల్..!!

    అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని  రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …

    Read More »
  • 3 April

    కాంగ్రెస్ నేతలను నిలదీయండి..మంత్రి తుమ్మల

    తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,తుమ్మల నాగేశ్వరరావు,నాయిని నరసింహా రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం మణుగురు సమితి సింగారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ …

    Read More »
  • 3 April

    మంత్రి కేటీఆర్ ఆలోచ‌న‌పై అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల బృందం ప్ర‌శంస‌లు

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్‌కు మ‌రో మారు అంత‌ర్జాతీయ వేదిక‌ల నుంచి ప్ర‌శంస ద‌క్కింది. ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు.  భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్‌, డీనా టీటస్‌,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్‌లో వీహబ్‌కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ …

    Read More »
  • 3 April

    మోడీ త‌ప్పిదం..కేసీఆర్ స్పంద‌న‌..గులాబీద‌ళ‌పతి వైపు జాతీయ నేత‌ల చూపు

    జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగిడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణను వేగ‌వంతం చేయ‌కముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్య‌మంత్రి వైపు ఆస‌క్తిక‌రంగా చూస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాల‌పై త‌న అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ప‌లు పొర‌పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌గు రీతిలో స్పందించార‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.     ఎస్సీ, …

    Read More »
  • 3 April

    అవును..నేను ప్రేమలో పడ్డాను ..ఎవరో తెలుసా ..!

    టాలీవుడ్ ముద్దుగుమ్మ ,అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది.ఈ విషయం గురించే ముద్దుగుమ్మే స్వయంగా చెప్పింది.ఇటివల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో నటించిన మూవీ ఎమ్మెల్యే మంచి జోష్ తో ఉంది అమ్మడు .అయితే అమ్మడు సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే ప్రేక్షకులు నాకిచ్చిన వరం ..నేను ప్రేమలో ఉన్నాను . ఎవరో తెలిస్తే షాక్ కు గురవుతారు అంటూ తను ఎవరితో ప్రేమలో ఉన్నాను …

    Read More »
  • 3 April

    కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat