అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ర్టీకి పరిచయమైన సుమంత్, తన దైన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా, సత్యం, గోదావరి, మహానంది, ధన 51, మళ్లీ రావా వంటి విభిన్న కథలతో సినీ జనాలను అలరించాడు. అయితే, సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం సుబ్రహ్మణ్య పురం. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో హీరో …
Read More »TimeLine Layout
April, 2018
-
3 April
కోడలికి.. కొడుకుతో కాపురం చేస్తే మగపిల్లలు పుట్టలేదని మామతో కాపురం చేసి కనాలంట..!
ఏపీలో అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు..ఎంత దారుణంగా జరుగుతున్నాయో..వారికి న్యాయం ఎలా జరుగుతుందో ఇదే సాక్ష్యం. నా పేరు నన్నపనేని రేఖ. మాది గుంటూరు గ్రామీణ మండలం ఉప్పలపాడు గ్రామం. మా గ్రామానికి చెందిన నాగశ్రావణ్కుమార్తో నాకు ఆరేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మాకు తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. రెంవడ సారి మళ్లీ అమ్మాయి పుట్టడంతో …
Read More » -
3 April
జగన్ దూకుడుకు గుంటూరు మిర్చి ఘాటు కూడా చిన్నబోయింది ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇప్పటివరకు చేసిన పాదయాత్ర అంటే దాదాపు పదహారు ఆరువందల అరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచిన పాదయాత్ర వేరు తాజాగా …
Read More » -
3 April
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిది -బాబు ఆస్థాన మీడియా సర్వే ..!
ఏపీలో వెనకబడిన జిల్లాలలో ఒకటి శ్రీకాకుళం ..పేరుకు వెనకబడిన కానీ జిల్లా కానీ రాజకీయ చైతన్యం మాత్రం అంతకు మించి ప్రజల్లో ఉంది.అయితే రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎవరు పాగా వేయనున్నారు ..ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి ..స్థానిక ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశం మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా అది కూడా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు …
Read More » -
3 April
వెల కట్టలేని అభిమానం…ఎలా జరిగిందని ఆరా తీసిన వైఎస్ జగన్
ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ నుంచి ఆశేశ జన వాహిని మద్య పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గ నేతలు వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం …
Read More » -
3 April
ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!
టార్గెట్ – 2019 ఎలెక్షన్స్, ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే పన్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూలస్తంభమైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలల్లో కోట్లకు కోట్లు నగదు సరఫరా అయింది. ఇలా …
Read More » -
3 April
తల్లీతో..కుతూరుతో… ఆఖరికి మనవరాలితో అక్రమ సంబంధం..పోలీసులే షాక్
ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగ ఓ మహిళ ఆర్థిక స్థితిని ఆసరాగా తీసుకుని ఆమెతో పాటు ఆమె కుమార్తెలతో సహజీవనం చేస్తూ, ఆపై ఆమె మనుమరాలిపై కూడా కన్నేసిన ఓ కామాంధుడి బండారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర …
Read More » -
3 April
ఏబీఎన్ “ఆంధ్రజ్యోతి”కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు. గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం …
Read More » -
3 April
మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More » -
3 April
ఒకనాటి కల్లోలసీమ త్వరలో కోనసీమ..మంత్రి హరీష్
కాళేశ్వరం నీళ్లతో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన హెలికాప్టర్ లో జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని పరిశీలించారు. రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన …
Read More »