తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం …
Read More »TimeLine Layout
March, 2018
-
19 March
పేదలు, బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయం..జాగు రామన్న
పేదలు, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార వాల్ పోస్టర్ను ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్లతో కలిసి మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
Read More » -
19 March
కేసీఆర్ దేశ చరిత్రలో సాటిలేని ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు…మంత్రి చందూలాల్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. నిరుపేద ఆడపిల్లలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ. 75,116/- నుంచి రూ.1,00,116/- కు పెంచుతూ ఈ మేరకు నిర్ణయాన్ని ఈ రోజు శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పేద గిరిజన ఆడబిడ్డలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి …
Read More » -
19 March
ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే …
Read More » -
19 March
పల్లెటూరి చీరకట్టులో అనసూయ అందాలు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వస్తున్న సినిమా ‘రంగస్థలం’. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన్న రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందనే.. అందుకే ఆ …
Read More » -
19 March
ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు..విడుదల
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గేట్ వే హోటల్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 4,14,120 మంది టెట్ పరీక్ష రాశారని, పేపర్-1లో 57.88 శాతం, పేపర్-2లో 37.26 శాతం.. పేపర్-3లో 43.60 శాతం మంది అర్హత సాధించారని గంటా తెలిపారు. ఫలితాల వివరాలనుఈ ఫలితాలను https://cse.ap.gov.in, aptet.apcfss.in లో చూడవచ్చని …
Read More » -
19 March
మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!
భారత్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు .మొత్తం ట్వంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ 20సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం నలబై రెండు బంతుల్లో యాబై ఆరు పరుగులు చేశాడు. దీంతో ఏడువేల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ .దీన్తి భారత్ తరపున …
Read More » -
19 March
టీ త్రాగడానికి కూడా డబ్బులు లేని స్థితిలో సల్మాన్ ఖాన్ తో నటించిన స్టార్ హీరోయిన్ ..!
ఆమె బాలీవుడ్ కండల వీరుడు ,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ ..స్టార్ హీరోయిన్ ..అయితేనేమి ప్రస్తుతం ఆమె టీ త్రాగడానికి కూడా డబ్బులు లేని పేదరికంలో ఉంది.అంతే కాకుండా ప్రస్తుతం ఆమె క్షయతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పరిస్థితులను ఎదుర్కుంటుంది.ఆమె పూజా దద్వాల్..సరిగ్గా ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట వచ్చిన వీర్ గతి సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించింది.కానీ ఇప్పుడదే సల్మాన్ ఖాన్ …
Read More » -
19 March
దివంగత నటి శ్రీదేవి పై రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు ..!
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయిన సీనియర్ నటి శ్రీదేవి కపూర్ ఇటివల దుబాయిలో మరణించిన సంగతి తెల్సిందే .అయితే నటి శ్రీదేవి అకాలమరణంతో యావత్తు సినీ లోకంతో పాటుగా కోట్లాది మంది ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. ఇప్పుడే ఇప్పుడే ఆ పరిస్థితుల నుండి బయటకు వస్తున్నారు.ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నిన్న ఆదివారం ముంబాయిలో జరిగిన …
Read More » -
19 March
రూ.50 కోట్లకు ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్దరించేది..??
రూ.50 కోట్లకు ప్రజారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్దరించేది..?? అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సరే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానులను రెచ్చగొట్టి మరీ లాక్కున్నారు. అంతటితో ఆగక, ప్రతీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డబ్బులు వసూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వసూలు చేసిన నగదుతో కోట్లకుపైగా సొత్తును వెనకేసుకున్నారు. పార్టీ పెట్టి ప్రజల …
Read More »