దేశంలో, రాష్ట్రంలో సభ్యుల ప్రవర్తనపై పార్లమెంటు, శాసనసభలు అనేకసార్లు సస్పెన్షన్లు, బహిష్కరణ చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీ వంటివారు కూడా సభల నుంచి బహిష్కరణకు గురైన సందర్భాలున్నాయి. సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉన్న సందర్భంలో శాసనసభకు, స్పీకర్కు చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది. 1. 1966 ఆగస్టు 29న యశ్వంత రావు మేఘావల్ vs మధ్యప్రదేశ్ అసెంబ్లీ కేసులో ఇద్దరు సభ్యులపై బహిష్కరణ (ఎక్స్పెల్) చేసిన కేసులో …
Read More »TimeLine Layout
March, 2018
-
13 March
వినూత్న రీతిలో ఎంపీ కవిత పుట్టినరోజు జరిపిన స్కూల్ విద్యార్థులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఓ పాఠశాల విద్యార్థులు ఆమె పట్ల తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కవిత బర్త్డే వేడుకలు నిర్వహించగా రాజేంద్రనగర్ నియోజక వర్గం, హైదర్శాకోట్ లోని కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల స్కూల్కు చెందిన బాలికలు ఇలా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు మేడే రాజీవ్ …
Read More » -
13 March
ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచన..మంత్రి కేటీఆర్ కృషి..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహరచన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచరణ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అపరెల్ హబ్ ఏర్పాటు కానుంది. సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు సచివాలయంలో ఒప్పందాలు మార్చుకున్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడతుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More » -
13 March
త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …
Read More » -
13 March
జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …
Read More » -
13 March
2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More » -
13 March
సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్
మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, …
Read More » -
13 March
వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?
ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి …
Read More » -
13 March
పవన్ కల్యాణ్..! పడుకుంటేనే అవకాశం ఇచ్చే రకం..!!
తెలుగు ఇండస్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మొదలుకొని చిన్న, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో పడుకుంటేనే హీరోయిన్గా అవకాశం ఇస్తారంలూ సంచలన వ్యాఖ్యలు చేసింది సినీనటి శ్రీరెడ్డి. కాగా, మంగళవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ తో సహా తెలుగు స్టార్ హీరోలుపై, వారి వారసత్వాలపై సంచలన కామెంట్లు చేసింది. అయితే, ఇటీవల కాలంలో హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లలో వినపడుతున్న …
Read More » -
13 March
ఆ ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …
Read More »