నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, …
Read More »TimeLine Layout
March, 2018
-
12 March
వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …
Read More » -
12 March
విప్లవాత్మక సంస్కరణ…దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ
ప్రభుత్వ పరిపాలన ఇంటింటికీ చేరాలని అందుకు సాంకేతిక సాధనంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని పథకంతో తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఇందుకోసం ఇంటింటికీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ పథకాన్ని రూపొందించామన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్ ప్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సీఎల్) గూపునకు చెందిన ఆప్టికల్ …
Read More » -
12 March
ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేటకు జపాన్ టాప్ కంపెనీ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన జపాన్ పర్యటన అత్యల్పకాలంలో ఫలితాలు ఇచ్చింది. జపాన్కు చెందిన అత్యున్నత కంపెనీ తెలంగాణలో తన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …
Read More » -
12 March
దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!
మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు పల్లె అనక పట్టణం అనక ప్రతి గ్రామాల నుండి రైతన్నలు చేసిన పోరాటాలకు ఉద్యమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ క్రమంలో రైతన్నలు కోరిన రుణమాఫీ ,గిట్టుబాటు ధరల లాంటి హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దాదాపు అరా లక్షమందికిపైగా ఉన్న రైతులు దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై మహానగరాన్ని విడిచి తిరిగి రాష్ట్రంలో …
Read More » -
12 March
చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …
Read More » -
12 March
జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!
ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …
Read More » -
12 March
ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …
Read More » -
12 March
అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …
Read More » -
12 March
పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…!
ప్రస్తుతం ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేగాక రక్షణగా ఉండవల్సిన పోలీసులే వారిపై లైంగిక దాడి చేస్తే వారు ఇక ఎవరికి చెప్పుకుంటారు. తాజాగా బళ్లారిలో జరిగిన ఒక సంఘటన పోలీసుపై ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలా ఉంది. రక్షణ కలిపించాల్సిన పోలీసే కామాంధుడయ్యాడు. ఒక మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి దాన్ని అడ్డుపెట్టుకొని ఆమెను …
Read More »