తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …
Read More »TimeLine Layout
March, 2018
-
12 March
తెలుగు రాజకీయాల్లో రికార్డు సృష్టించిన జగన్..!!
వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేటితో ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే, వైఎస్ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏపీ రాజకీయ నేతల నుంచి ఢిల్లీ పెద్దల వరకు వైఎస్ జగన్పై రాజకీయ కుట్రలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొందరైతే వైఎస్ జగన్పై కుట్రపూరిత కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. మరికొందరైతే అర్థబలం, అధికార బలం, మీడియాబలం ఉపయోగించి …
Read More » -
12 March
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు. See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!! ఈ క్రమంలో ముఖ్యమంత్రి …
Read More » -
12 March
స్మార్ట్ఫోన్ తో నడిచే ఫ్యాన్ వచ్చేశాయ్..!
వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత..చుట్టూ ఏసీ ఉన్న కానీ పై నుండి కింద దాకా కారిపోయే చెమటలు ..దానివలన వచ్చే చిరాకు.ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు.పైన ఎండా కింద నుండి వచ్చే ఆవిరి ఇలా ఎలా చూసిన కానీ ఎండాకాలంలో ఉక్కపోతతో చచ్చిపోతాం .ఇలాంటి బాధలను తప్పించడానికే మొబైల్ సహాయంతో నడిచే ఫ్యాన్లను తయారుచేశారు.ఇది కేవలం రెండు రెక్కలతో ఉన్న ఈ ఫ్యాన్ మొబైల్ లో పెట్టుకునే ఛార్జింగ్ …
Read More » -
12 March
వైసీపీ… ఓ దద్దమ్మల పార్టీ..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఓ పెద్ద దద్దమ్మలు ఉండే పార్టీ అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నేతలపై, వైసీపీ పార్టీ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా రోడ్లవెంబడి తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జగన్ కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. …
Read More » -
12 March
సీనియర్ సినీనటుడు సత్యనారాయణ మృతి..!
సీనియర్ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల సత్యనారాయణ అనేక చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్లోనూ నటించారు. see also..వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….! సత్యనారాయణ 1940వ సంవత్సరం, …
Read More » -
12 March
చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి, ఆ నిధుల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో లెక్కలు తేలుస్తానంటూ పవన్ కల్యాణ్ జేఎఫ్సీ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. కాగా, ఇవాళ మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More » -
12 March
టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …
Read More » -
12 March
ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More » -
12 March
మద్యం త్రాగి అసెంబ్లీకి వచ్చిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి ..ప్ల కార్డులు ప్రదర్శించారు. మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విరిచి గవర్నర్ మీదకు విసిరేశాడు.అయితే అది పైన ఉన్న గాంధీ బొమ్మను తాకి శాసనసమండలి చైర్మన్ స్వామీగౌడ్ …
Read More »