TimeLine Layout

March, 2018

  • 11 March

    టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ల మీద షాకులిస్తున్నారు.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనీ ఆయన స్థాపించిన టీడీపీ పార్టీలో చేరిన ప్రముఖ సీనియర్ నటి ,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన కవిత …

    Read More »
  • 11 March

    లేడీస్ హాస్టల్లోకి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం…!

    ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ సైకో మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్లో విద్యార్థులు సైకో దాడితో భయపడిపోతున్నారు. ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అర్థరాత్రి సైకో వీరంగం వేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది వరకూ గిరిజన విద్యార్థినులు ఈ వసతి …

    Read More »
  • 11 March

    రానాతో లవ్ ఎఫైర్ పై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!

    రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …

    Read More »
  • 11 March

    టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!

    ఏపీలో త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడనున్నదా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?. See Also:ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..! సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందే తెలుగు తమ్ముళ్ళు టీడీపీకి రాజీనామా చేయనున్నారా అంటే …

    Read More »
  • 11 March

    ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!

    ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థులను ఖరారు చేసినట్లు బాబు ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .అందులో భాగంగా టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ ,కనకమేడల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్లు ఆ మీడియా ప్రకటనలో ఆ పార్టీ తెల్పింది. see also …

    Read More »
  • 11 March

    సీఎం కేసీఆర్ పై చంద్రబాబు సన్నిహితుడు ప్రశంసల వర్షం..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుకూడా ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.మిషన్ కాకతీయ,మిషన్ భాగీరధ,కళ్యాణ లక్ష్మి,ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి,వ్యవసాయ రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. see …

    Read More »
  • 11 March

    కర్నూలు జిల్లాలో అత్యాంత దారుణం..అక్రమ సంబంధం..మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి..!

    కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. …

    Read More »
  • 11 March

    ప‌క్క రాష్ట్ర సీఎం సంచ‌ల‌న కామెంట్‌…చూసి నేర్చుకో బాబు

    ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను త‌న స్వార్థం కోసం ప‌ణంగా పెట్టార‌ని ఆంధ్రుల అందరి నుంచి నిల‌దీత‌లు ఎదుర్కుంటున్న ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు అదే హోదా కార‌ణంగా ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి ఎదురైంది. ప‌క్క రాష్ట్ర సీఎం చేసిన డిమాండ్‌కు చంద్ర‌బాబు స‌హా ఆయ‌న టీం దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయింద‌ని అంటున్నారు. SEE ALSO :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన …

    Read More »
  • 11 March

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.వారంతం కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు.శ్రీవారిని దర్శించుకునే భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం కాగా …

    Read More »
  • 11 March

    నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!

    తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం జరుగనున్నది.రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరుఫున పోటీచేయనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఈ సమావేశంలో ఆయన పరిచయం చేసే అవకాశం ఉన్నది. see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..! ముఖ్యంగా ఈ సమావేశంలో రేపటి నుండి శాసన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat